క్రిష్ణ‌వంశీకి ఓకె చెప్పిన అనుష్క

  • IndiaGlitz, [Saturday,November 14 2015]

క్రియేటివ్ డైరెక్ట‌ర్ క్రిష్ణ‌వంశీ ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించ‌నున్నారు. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందే ఈ మూవీకి రుద్రాక్ష అనే టైటిల్ అనుకున్నారు. కానీ..ఈ టైటిల్ వేరే వాళ్లు రిజిష్ట‌ర్ చేయించుకోవ‌డంతో కొత్త టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే...ఈ మూవీలో ప్ర‌ధాన పాత్రకు స‌మంతను ఫైన‌ల్ చేసిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

తాజాగా ప్ర‌ధాన పాత్ర‌కు అనుష్క ను ఫైన‌ల్ చేసిన‌ట్టు స‌మాచారం. క్రిష్ణ‌వంశీ చెప్పిన క‌థ విన్న అనుష్క క‌థ న‌చ్చ‌డంతో వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ట‌. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుంది. త్వ‌ర‌లోనే షూటింగ్ ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. మ‌రి...ఫామ్ లో లేని క్రిష్ణ‌వంశీకి ఈ లేడీ ఓరియంటెడ్ మూవీతో స‌క్సెస్ ట్రాక్ లోకి వ‌స్తాడేమో చూడాలి.

More News

క్రిష్ణాష్ట‌మి ఆడియో & మూవీ డేట్స్ ఫిక్స్..

క‌మెడియ‌న్ ట‌ర్న‌డ్ హీరో సునీల్ న‌టిస్తున్నతాజా చిత్రం క్రిష్ణాష్ట‌మి. ఈ చిత్రాన్ని జోష్ ఫేం వాసు వ‌ర్మ తెర‌కెక్కిస్తున్నారు.

ఈ నెల 18న 'అబ్బాయితో అమ్మాయి' ఆడియో

మ్యూజిక్ మేస్ర్టో ఇళయరాజా ఒక చిత్రానికి పాటలు స్వరపరచాలంటే ముందు ఆయనకు కథ నచ్చాలి.

ఉగ్ర‌వాదుల దాడి నుంచి త‌ప్పించుకున్న రేణుదేశాయ్

న‌టి, నిర్మాత రేణు దేశాయ్ ఉగ్ర‌వాదుల దాడి నుంచి తప్పించుకున్నారు. గ‌త కొన్ని రోజులుగా రేణు దేశాయ్ ఫ్యారీస్ లో ఉగ్ర‌వాద‌లు దాడులు జ‌రుగుతున్న ప్ర‌దేశానికి ద‌గ్గ‌ర‌లో ప‌ర్య‌టించారు.

వెంకీ న్యూమూవీ టైటిల్ ఇదే

విక్ట‌రీ వెంక‌టేష్ న‌టించిన గోపాల గోపాల రిలీజై చాలా రోజులు అయ్యింది. కానీ...ఇప్ప‌టి వ‌ర‌కు వెంకీ న్యూమూవీ సెట్స్ పైకి వెళ్ల‌లేదు.

లోఫ‌ర్ లో వ‌రుణ్ కి న‌చ్చింది అదే..

వ‌రుణ్ తేజ్ హీరోగా డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తున్న చిత్రం లోఫ‌ర్. ఈ చిత్రాన్ని సి.క‌ళ్యాణ్ నిర్మించారు.