అనుష్క జాయినయింది....

  • IndiaGlitz, [Monday,February 01 2016]

సూర్య హీరోగా హ‌రి ద‌ర్శ‌కత్వంలో సింగం మూడో సీక్వెల్ ఎస్‌3 రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు సినిమా రెండో షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను స్టార్ట్ చేసింది. వైజాగ్‌లో నెల‌రోజుల పాటు భారీ షెడ్యూల్‌ను షూట్ చేశారు. ఇప్పుడు రెండో షెడ్యూల్‌ను తమిళ‌నాడులో కారైకూడిలో చేస్తున్నారు. త‌ర్వాత చెన్నైలో చిత్రీక‌రిస్తారు. ఇప్పుడు కారైకూడి జ‌రిగే షెడ్యూల్‌లో అనుష్క జాయినైంది. ఎస్‌3లో సూర్య సిబిఐ ఆఫీస‌ర్‌గా క‌న‌ప‌డ‌బోతున్నాడ‌ట‌. అలాగే అనుష్క‌తో పాటు శృతిహాస‌న్ కూడా న‌టించ‌నుంది. శృతి కూడా సిబిఐ రోల్ చేస్తుండ‌టం విశేషం. మ‌రోవైపు సూర్య నిర్మాత‌గా త‌న హోం ప్రొడ‌క్ష‌న్ హౌస్ 2డి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లో 24 సినిమా పోస్ట్ ప్రొడక్ష‌న్ ప‌నుల్లో కూడా బిజీగా ఉన్నాడ‌ట‌.

More News

పవన్ గర్జన నేడే...

తూర్పు గోదావరి జిల్లాలో...కాపు గర్జన ఉద్రిక్తమవడంతో...పవన కళ్యాణ్ ఆందోళన చెందారు.కేరళ లో సర్ధార్ షూటింగ్ ఆపేసి హైదరాబాద్ పయనమయ్యారు.

రుద్రాక్ష లో రమ్యకృష్ణ...

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించనున్న చిత్రం రుద్రాక్ష.ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.ఈ చిత్రం ఈ నెలలో ప్రారంభం కానుంది.

రాహుల్ రవీంద్రన్ తో...

‘అందాల రాక్షసి’చిత్రంలో ప్రేక్షకుల ను మెప్పించిన యంగ్ హీరో రాహుల్ రవీంద్రన్ చాలా గ్యాప్ తర్వాత ‘అలా ఎలా’తో సక్సెస్ కొట్టాడు.అచి తూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నాడు.

'వేదాళం' రీమేక్ లో పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు.

మనోజ్ ను నేను చూడాలనుకున్న క్యారెక్టరే 'శౌర్య' - మోహన్ బాబు

మంచు మనోజ్,రెజీనా జంటగా బేబి త్రిష సమర్పణలో సురక్ష్ ఎంటర్ టైన్ మెంట్స్ ఇండియా ప్రై.లి.బ్యానర్ పై దశరథ్ దర్శకత్వంలో శివకుమార్ మల్కాపురం నిర్మిస్తున్న చిత్రం 'శౌర్య'.