ఏపీలో మోగిన ఉప ఎన్నిక నగారా..

  • IndiaGlitz, [Thursday,July 30 2020]

ఏపీలో ఉప ఎన్నిక నగారా మోసింది. ఏపీ కౌన్సిల్ ఉప ఎన్నికల షెడ్యూల్‌ను గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఇటీవల ఎమ్మెల్సీ, మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకట రమణ రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏర్పడిన ఖాళీ స్థానాన్ని భర్తీ చేయడం కోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. ఉప ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ఈసీ చేసింది.. ఆగస్టు 6న నోటిఫికేషన్ విడుదల కానుండగా.. ఆగస్టు 13 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీగా ఈసీ నిర్ణయించింది. ఆగస్టు 24 పోలింగ్.. అదేరోజు ఓట్ల లెక్కింపు.. ఫలితాలు ఉండనున్నాయి.

More News

దేశంలో షాకిచ్చిన కరోనా.. ఇంత పెద్ద మొత్తంలో కేసులు ఇదే తొలిసారి..

దేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. నేడు కరోనా కేసుల సంఖ్య షాకిచ్చింది. తాజాగా కరోనా హెల్త్ బులిటెన్‌ను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

తెలంగాణ కరోనా అప్‌డేట్.. ఇవాళ ఎన్నంటే..

తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాలకూ కరోనా విస్తృతంగా వ్యాపించింది.

అన్‌లాక్ -3 మార్గదర్శకాలివే..

అన్‌లాక్-3కి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర హోం శాఖ తాజాగా విడుదల చేసింది.

దిగ్గజ దర్శకుడు రాజమౌళికి కరోనా పాజిటివ్

దిగ్గజ దర్శకుడు రాజమౌళికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు సైతం కోవిడ్ బారిన పడ్డారు.

ఆర్జీవీకి కొత్త స‌మ‌స్య‌!!

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ లాక్‌డౌన్ స‌మ‌యంలోనూ వ‌రుస సినిమాల‌ను విడుద‌ల చేస్తూ అంద‌రికీ షాకిస్తుంటే..