'RRR' లో వారిద్ద‌రూ న‌టించ‌లేదా?

  • IndiaGlitz, [Tuesday,April 23 2019]

రాజ‌మౌళి, ఎన్టీఆర్‌, రాంచ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం 'RRR'. ఇందులో రాంచ‌రణ్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్ న‌టిస్తుంది. ఎన్టీఆర్ స‌ర‌స‌న బ్రిటీష్ బ్యూటీ డైసీ ఎడ్గార్గ్ జోన్స్‌ను ఓకే చేశారు. అయితే వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో ఆమె ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకుంది. దాంతో రాజ‌మౌళి అండ్ టీం డైసీ స్థానంలో శ్ర‌ద్ధాక‌పూర్‌, ప‌రిణీతి చోప్రాల‌ను న‌టింప చేయాల‌ని అనుకున్నారు. సంప్ర‌దింపులు జ‌రిపారు. అయితే శ్ర‌ద్ధాక‌పూర్ ఉన్న క‌మిట్‌మెంట్స్ కార‌ణంగా న‌టించేలేన‌ని చెప్పేసింద‌ట‌. అలాగే పరిణీతి చోప్రా సైనా నెహ్వాల్ బ‌యోపిక్‌పై పోకస్‌గా ఉన్నాన‌ని కాబ‌ట్టి 'RRR'లో న‌టించలేన‌ని చెప్పేసింద‌ట‌. దీంతో యూనిట్ 'RRR'లో ఎన్టీఆర్ స‌ర‌స‌న ఎవ‌రిని తీసుకోవాల‌ని మ‌ళ్లీ యోచ‌న‌లో పడింది.

 

More News

బండ్ల గ‌ణేష్ పప్పుసుద్ద‌

న‌టుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన బండ్ల గ‌ణేష్ త‌ర్వాత నిర్మాత‌గా మారి స్టార్ హీరోల‌తో సినిమాలు చేశాడు.

'జెర్సీ' ని రిజెక్ట్ చేసిన రాజ్ త‌రుణ్‌...

యువ హీరో రాజ్ త‌రుణ్‌కి స‌రైన స‌క్సెస్‌లు లేవు. అయితే `జెర్సీ`లో వ‌చ్చిన అవ‌కాశాన్ని రాజ్ త‌రుణ్ వ‌ద్ద‌ని అన్నాడ‌ట‌.

షాకయ్యా.. ఇది హేయకరమైన చర్య.. మహేశ్ ఎమోషనల్ ట్వీట్

శ్రీలంక రాజధాని కొలంబోలో వరుస బాంబు పేలుళ్లతో మారణహోమం తలపించింది!.

వీరాభిమాని కుమారుడికి ‘పవన్ శంకర్’ అని పేరు పెట్టిన చిరు

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అభిమానుల గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. సేవా కార్యక్రమాలు చేయడంలో మెగాభిమానులు ముందు వరుసలో ఉంటారు.

నారాయుణమూర్తికి ఫాస్-దాసరి 2019 సిల్వర్ పీకాక్ అవార్డు

గత దశాబ్దకాలంగా దాసరి పేరున అవార్డులను ప్రదానం చేస్తున్న ఫాస్ ఫిలిం సొసైటీ, హైదరాబాద్ ఫాస్-దాసరి 2019 అవార్డులను ఏప్రిల్ 28న రాజవుహేంద్రవరం