మహేష్ కోసం అసెంబ్లీ సెట్...

  • IndiaGlitz, [Tuesday,June 06 2017]

స్పై థ్రిల్ల‌ర్ 'స్పైడ‌ర్‌'తో బిజీగా ఉన్న మ‌హేష్ త‌ర్వాత‌గా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో 'భ‌ర‌త్ అను నేను'(రిజిష్ట‌ర్ చేసిన పేరు) సినిమాలో న‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా అల్రెడి చిన్న పాటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. మ‌హేష్ కొత్త షెడ్యూల్‌లో పాల్గొంటాడు. లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ఈ సినిమా కోసం హైద‌రాబాద్ శివార్ల‌లో ఓ భారీ అసెంబ్లీ సెట్‌ను వేయ‌బోతున్నార‌ట‌.

ఈ సినిమాలో మ‌హేష్ ఓ పొలిటీషియ‌న్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌బోతున్నారు. శ్రీమంతుడు సినిమా త‌ర్వాత మ‌హేష్‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న సినిమా కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 11న విడుద‌ల చేయ‌బోతున్నారు.

More News

రెండు రోజుల్లో 'జవాన్' ప్రీ లుక్..

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా బివిఎస్ రవి దర్శకత్వంలో

జూన్ 9న బెంగుళూర్ లో 41 దియెటర్స్ లో విడుదలవుతున్న 'శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట'

ఈ సినిమాతో నూతన తారలు శేఖర్ వర్మ,దీప్తి శెట్టి హీరోహీరోయిన్లుగా గ్రాయత్రి ప్రొడక్షన్స్

రామెజిఫిల్మ్ సిటి లో సుధీర్ బాబు పాత్రతో ప్రారంభమైన 'వీర భోగ వసంత రాయలు'షూటింగ్

2016 చివరలో విడుదలై సినీప్రేక్షకుల్ని,విమర్శకులని సైతం మనసుతో కంటతడి పెట్టించిన వినూత్నకథా చిత్రం అప్పట్లో ఒకడుండేవాడు.

ఈ తేడా టైటిలేంటో...

పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరోలే కాదు,టైటిల్స్ కూడా మామూలు సినిమా టైటిల్స్ తో తేడాగానే కనపడతాయి.

'నేనే రాజు నేనే మంత్రి' టీజర్ విడుదల

బాహుబలిలో భళ్ళాలదేవగా అందిరినీ మెప్పించిన రానా ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రి సినిమాతో