'బాహుబలి 2' నైజాం బిజినెస్

  • IndiaGlitz, [Wednesday,October 12 2016]

తెలుగు సినిమా స్థాయిని ప్ర‌పంచ స్థాయికి తీసుకెళ్ళిన సినిమా బాహుబ‌లి2- ది క‌న్‌క్లూజ‌న్‌. ప్ర‌భాస్, రాజ‌మౌళి, అనుష్క‌, త‌మ‌న్నా, సత్యరాజ్‌, రానా, ర‌మ్య‌కృష్ణ‌, నాజ‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందిన ఈ చిత్రం పార్ట్ 1, 600 కోట్ల క‌లెక్ష‌న్స్‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసి అంద‌రి దృష్టిని త‌న వైపుకు తిప్పుకుంది. ఇప్పుడంద‌రూ బాహుబ‌లి2 ఎప్పుడు రిలీజ్ అవుతుంద‌ని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. వ‌ర్చువ‌ల్ రియాలిటీ టెక్నాల‌జీని ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఇంట్ర‌డ్యూస్ చేస్తుడటంతో సినిమా మార్కెట్ పెరిగిందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఉన్న లెక్కలు ప్రకారం బాహుబ‌లి2 1000 కోట్ల‌కు పైగా క‌లెక్ట్ చేస్తుంద‌ని ట్రేడ్ వర్గాలు అంచ‌నా వేస్తున్నారు.

బాహుబ‌లి2ను ఏప్రిల్ 28న విడుదల చేస్తున్నారు...రిలీజ్ కు ముందు నుండే అన్నీ ఎరియాస్‌లో బిజినెస్ అద‌ర‌గొడుతుంది. అందులో భాగంగా రీసెంట్ యు.ఎస్‌, కెన‌డాల్లో తెలుగు, త‌మిళం, మల‌యాళ హ‌క్కుల‌ను గ్రేట్ ఇండియా ఫిలింస్ డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ 45 కోట్ల రూపాయ‌ల‌ను చేజిక్కించుకుంద‌ని స‌మాచారం. తాజా స‌మాచారం ప్ర‌కారం నైజాం ఏరియా హ‌క్కుల‌ను ఏషియ‌న్ ఫిలింస్ వారు 45 కోట్ల‌ను వెచ్చించి కోనుగోలు చేయ‌డం టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయ్యింది. మ‌రి క‌లెక్ష‌న్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో చూడాల్సిందే...

More News

'శ‌త‌మానం భ‌వ‌తి' ఓవ‌ర్‌సీస్ హ‌క్కులు

శర్వానంద్‌ హీరోగా సతీష్ వేగేశ్న‌ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ ప్రొడక్షన్‌ నెం.24 కొత్త చిత్రం 'శతమానంభవతి`. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను జ‌న‌వ‌రి 14న విడుద‌ల చేస్తామ‌ని విడుద‌ల‌కు ముందే దిల్‌రాజు ప్ర‌క‌టించ‌డం విశేషం.

ఇజం మెయిన్ కాన్సెప్ట్ ఇదే

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరిజ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `ఇజం`. నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ హీరోగా న‌టిస్తూ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో ఢిల్లీ కి చెందిన మోడల్ అదితి ఆర్య హీరోయిన్ గా నటించింది.

సప్తగిరి ఎక్స్ ప్రెస్ దసరా స్పెషల్ పోస్టర్

టాలీవుడ్ క్రేజీ కమెడియన్ సప్తగిరి 'సప్తగిరి ఎక్స్ ప్రెస్'సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. మాస్టర్స్ హోమియోపతి అధినేత డాక్టర్ రవికిరణ్ తొలి ప్రయత్నంగా సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ పతాకం పై అత్యంత గ్రాండియర్ గా ఈ చిత్రాన్ని నిర్మించారు.

మ్యూజిక్ సిట్టింగ్స్ లో అల్లుఅర్జున్, హరీష్ శంకర్ 'దువ్వాడ జగన్నాథమ్'

`రేసుగుర్రం`,`సన్నాఫ్ సత్యమూర్తి`, `సరైనోడు` వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా, `గబ్బర్ సింగ్` వంటి ఇండస్ట్రీ హిట్ ను అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాతగా రూపొందుతున్న చిత్రం `డి.

శిరీష్‌కు గిఫ్ట్ ఇచ్చిన అర‌వింద్‌

అల్లు అర‌వింద్ పెద్ద త‌న‌యుడు అల్లు అర్జున్ టాలీవుడ్ స్టార్ హీరోగా రాణిస్తున్న సంగ‌తి తెలిసిందే. బ‌న్ని త‌మ్ముడు అల్లు శిరీష్ కూడా హీరోగా రాణించడానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు.