ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో రికార్డ్ కలెక్షన్స్ సాధించిన 'బాహుబలి-2'

  • IndiaGlitz, [Friday,May 19 2017]

ప్ర‌భాస్ హీరోగా రాజ‌మౌళి తెర‌కెక్కించిన విజువ‌ల్ వండ‌ర్ 'బాహుబ‌లి-2' ప్ర‌పంచ వ్యాప్తంగా రికార్డు క‌లెక్ష‌న్స్‌ను సాధిస్తుంది. సాధార‌ణంగా ఓక్కొక్క ఏరియాకు కోట్లలో వ‌సూళ్లు వ‌చ్చాయ‌ని అంటుంటారు. కానీ కేవలం హైద‌రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోనే ఈ సినిమా 20 కోట్ల రూపాయ‌ల గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ను సాదించిందట‌.

ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో దేవి, సుద‌ర్శ‌న్ థియేట‌ర్స్ స‌హా ఐదారు థియేట‌ర్స్‌లో సినిమాను విడుద‌ల చేశారు. రెండు వారాల పాటు హౌస్‌ఫుల్ కలెక్ష‌న్స్‌తో బాహుబ‌లి ముందుకెళ్ళింది. ఇక మూడో వారంలో సుద‌ర్శ‌న్ థియేట‌ర్‌లో మాత్ర‌మే బాహుబ‌లి-2ను ర‌న్ చేస్తున్నారు. అయితే ఈ థియేట‌ర్‌లో కూడా సినిమా హౌస్‌ఫుల్ క‌లెక్ష‌న్స్‌తో ర‌న్ అవుతుంది. ఇలా ఒక సిటీలోనే ఇంత భారీ క‌లెక్ష‌న్స్ రావ‌డం బాహుబ‌లి-2కు మాత్ర‌మే ద‌క్కింది.

More News

'ఒక్కడు మిగిలాడు' చిత్రంలోని మంచు మనోజ్ సెకండ్ లుక్ విడుదల

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఎల్.టి.టి.ఈ మిలిటెంట్ చీఫ్ ప్రభాకరన్ గా, బాధ్యతగల యువ విద్యార్ధిగా ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం "ఒక్కడు మిగిలాడు".

మే 26 న 'ఓ పిల్లా నీ వల్ల'

బిగ్ విగ్ బ్యానర్ లో కృష్ణ చైతన్య,రాజేష్ రాథోడ్,షాలు,మౌనిక జంటలుగా కిశోర్ దర్శక నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం ఓ పిల్లా నీ వల్ల.

'పి.ఎస్.వి.గరుడవేగ 126.18M'లో 'జార్జ్'గా కిషోర్

యాంగ్రీ యంగ్ మేన్గా వెండితెరపై ప్రేక్షకులను మెప్పించిన డా.రాజశేఖర్ టఫ్ పోలీస్ ఆఫీసర్గా జ్యోస్టార్ ఎంటర్ ప్రైజెస్ సమర్పణలో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం``పి.ఎస్.వి.గరుడవేగ 126.18M``.

ఢిల్లీ ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియమ్ లో ఘనంగా జరిగిన సెయింట్ డాక్టర్ MSG'జట్టు ఇంజనీర్' ప్రియమిర్ షో.

యం యస్ జి, యం యస్ జి 2, లయన్ హార్ట్, నాపాక్ కో జవాబ్, వంటి యాక్షన్ విత్ మెసేజ్ తో వచ్చిన నాలుగు చిత్రాల తరువాత అయిదో మూవీ'జట్టు ఇంజనీర్' మే 19న బాలీవుడ్ లో విడుదల కాబోతున్న సందర్భంగా ఢిల్లీ ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియమ్ లో 20 వేల ప్రేక్షకుల నడుమ చిత్రం ప్రియమిర్ షో ప్రదర్శించారు.

దిలీప్ , రెజీన జంటగా 'హరే రామ హరే కృష్ణ' చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

సాయి అరుణాచలేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిలీప్ ప్రకాష్,రెజీనా హీరో హీరోయిన్లుగా