ఎన్టీఆర్ సాంగ్ రీమిక్స్ చేస్తున్న బాలయ్య..

  • IndiaGlitz, [Thursday,June 15 2017]

స్టార్ హీరోల సాంగ్స్‌ను వారి వార‌సులు రీమిక్స్ చేయ‌డం స‌ర్వ సాధార‌ణ విష‌య‌మైంది. మ‌గ‌ధీర‌, ర‌చ్చ‌లో రామ్‌చ‌ర‌ణ్‌, సుప్రీమ్‌లో సాయిధ‌ర‌మ్ తేజ్, ప‌టాస్‌లో క‌ల్యాణ్‌రామ్‌ త‌దిత‌రులు ఈ లిస్టులో ఉన్నారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ లిస్టులో ఇప్పుడు నంద‌మూరి బాల‌కృష్ణ కూడా చేరారు. బాల‌కృష్ణ తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ 'జీవిత చ‌క్రం'సినిమాలోని 'కొంటెనవ్వు చెబుతుంది..కొంటె చూపు చెబుతుంది ..' అనే పాట‌ను ఇప్పుడు బాల‌య్య 101వ సినిమా పైసా వ‌సూల్‌లో రీమిక్స్ చేయ‌బోతున్నార‌ని స‌మాచారం. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కుడు. సినిమా సెప్టెంబ‌ర్ 29న విడుద‌ల కానుంది.

More News

ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ ఎప్పుడంటే...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రస్తుతం జై లవకుశ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను సెప్టెంబర్ లేదా అక్టోబర్లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న '3ల్'

సుక్ర ప్రొడక్షన్స్ పతాకంపై ఫాదర్ అండ్ మదర్ సమర్పణలో సంజీవ్కుమార్ హీరోగా సురేష్ సబ్నే దర్శకత్వంలో నిర్మాత సంజీవ్కుమార్ నిర్మిస్తున్న చిత్రం 'థ్రిల్'. పవిత్ర, సోనాలి హీరోయిన్స్. సుమన్ శెట్టి, రేలంగి ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలు పోషించారు. ఇదొక సస్పెన్స్తో కూడుకున్న అద్భుతమైన ప్రేమకథా చిత్రం.

అవంతిక ప్లాటినం డిస్క్ వేడుక

ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాతగా పూర్ణ ప్రత్యేక పాత్రలో

అల్లుఅర్జున్ తో రష్మిక మండన్న

కన్నడంలో సూపర్హిట్ అయిన కిరిక్ పార్టీ తో రష్మిక మండన్న పేరు మారు మోగింది.

మనోజ్ అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి...

'ఒక్కడు మిగిలాడు, మరో చిత్రంలో నటిస్తున్నాను. నటుడిగా ఈ రెండే నా ఆఖరి చిత్రాలు, అందరికీ ధన్యవాదాలు' అంటూ మంచు మనోజ్ ట్విట్టర్లో చేసిన పోస్ట్ సెన్సేషన్ అయ్యింది.