కేసీఆర్ ను కలిసిన బాలయ్య

  • IndiaGlitz, [Monday,January 18 2016]

నంద‌మూరి బాల‌కృష్ణ తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్‌రావును క‌లిశారు. బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ హాస్పిటల్ ఛైర్మ‌న్‌గా ఉంటున్న బాల‌కృష్ణ స‌ద‌రు హాస్పిట‌ల్ నిర్మాణాల‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రించాల్సిందిగా సీఎంను కోరార‌ట‌. ఆయ‌న‌కు కూడా సానుకూలంగా స్పందించ‌డ‌మే కాకుండా రోగుల స‌హాయ‌కుల‌కు షెల్ట‌ర్స్‌ను ఏర్పాటు చేయాల‌ని బాల‌కృష్ణ‌కు సూచించార‌ట‌.

బాల‌కృష్ణ త‌న 99వ సినిమా డిక్టేట‌ర్‌ను చూడాల్సిందిగా కేసీఆర్‌ను కోరార‌ట‌. అలాగే కేసీఆర్ కూడా బాల‌య్య వందో సినిమా ఎప్పుడూ చేస్తున్నార‌ని కేసీఆర్ కోర‌గా ..ఆదిత్య 369 సీక్వెల్ చేయ‌బోతున్న‌ట్టు బాల‌కృష్ణ చెప్పారు. త‌న కుమారుడు మోక్ష‌జ్ఞ‌ను కూడా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేయ‌నున్న‌ట్లు బాల‌కృష్ణ కేసీఆర్‌కు చెప్పారు.

More News

విలన్ గా త్రిష....

కమర్షియల్ సినిమాలతో అలరించిన హీరోయిన్ త్రిష ఇప్పుడు సరికొత్త పాత్రల ను ఎంచుకుంటూ సాగిపోతుంది.ఇప్పుడు విలక్షణమైన చిత్రాలను చేస్తుంది.

న్యూ షెడ్యూల్ లో బ్రహ్మోత్సవం...

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్నతాజా చిత్రం బ్రహ్మోత్సవం.ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నారు.తెలుగు,తమిళ్ లో ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.

చిరు 150 సినిమాపై క్లారిటి

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా గురించి గత కొన్నిరోజులుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. చిరు 150వ సినిమాగా తమిళ్ లో ఘన విజయం సాధించిన కత్తి సినిమాని రీమేక్ చేస్తున్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

అభిమానులు కొట్టుకున్నారు....

హీరోలు బాగానే ఉంటున్నారు, కానీ అభిమానులే కొట్టుకుంటున్నారు. అభిమానం హద్దులో ఉంటేనే బావుంటుంది. ఆ హద్దు దాటితేనే గొడవలు అవుతుంటాయి. నిన్న బాలకృష్ణ, నాగార్జున అభిమానుల విషయంలో అదే జరగింది. సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో డిక్టేటర్, సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాలు కూడా ఉన్నాయి.

నాని ఓవర్ సీస్ హక్కులు వీరివే...

ప్రముఖ నిర్మాణ సంస్థ 14రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై యంగ్ హీరో నాని,మెహరీన్(నూతన పరిచయం)హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం 'కృష్ణగాడి వీర ప్రేమగాథ'.