'క‌వ‌చం' వాయిదా

  • IndiaGlitz, [Tuesday,November 27 2018]

బెల్లంకొండ శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్, మెహ‌రీన్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం 'క‌వచం'. బెల్లంకొండ శ్రీనివాస్ ఇందులో ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టిస్తున్నారు. కొత్త ద‌ర్శ‌కుడు శ్రీ‌నివాస్ మామిళ్ళ ఈ థ్రిల్ల‌ర్‌ను తెర‌కెక్కిస్తున్నారు. మెహ్రీన్ కౌర్, హ‌ర్షవ‌ర్ధ‌న్ రానే, బాలీవుడ్ న‌టుడు నీల్ నితిన్ ముఖేష్ ఇందులో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ఇప్ప‌టికే క‌వ‌చం షూటింగ్ పూర్త‌యింది.. కేవ‌లం పాట‌ల చిత్రీక‌ర‌ణ మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంది. ఎస్ఎస్ థ‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఛోటా కే నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

వంశ‌ధార క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై న‌వీన్ సొంటినేని(నాని) క‌వచం చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబ‌ర్ 7న సినిమాను విడుద‌ల చేస్తార‌ని వార్త‌లు వినిపించాయి. కానీ తాజాగా ఇప్పుడు సినిమా విడుద‌ల వాయిదా ప‌డే అవ‌కాశం ఉంద‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం. త్వ‌ర‌లోనే విడుద‌ల తేదీపై క్లారిటీ రానుంద‌ట‌.

More News

అసత్య ఆరోప‌ణ‌లు ఆప‌మంటున్నహీరోయిన్‌

త‌మిళ న‌టి గాయ‌త్రి ర‌ఘురాం త‌ప్ప తాగి డ్రైవింగ్ చేస్తూ ఆడ‌యార్‌లో పోలీసుల‌కు చిక్కింది. పోలీసుల‌తో వాగ్వాదం చేసింది.

చివ‌రి షెడ్యూల్‌లో 'య‌న్‌.టి.ఆర్‌'

టాలీవుడ్‌లో మోస్ట్ అవెయిటెడ్ మూవీస్‌లో ఎన్టీఆర్ బయోపిక్ ఒక‌టి. ఈ దివంగ‌త ముఖ్య‌మంత్రి జీవిత చ‌రిత్ర‌ను 'య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు'

మెహ‌రీన్‌ పై ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్‌ లో పిర్యాదు

పంజాబీ ముద్దుగుమ్మ మెహ‌రీన్ కౌర్‌కి ఈ మ‌ధ్య స‌రైన హిట్ చిత్రాలు రావ‌డం లేదు. దీంతో చిత్రాల ఎంపిక‌లో మ‌రీ అచి తూచి అడుగులు వేయ‌డానికి మెహ‌రీన్ ఆలోచిస్తుంది.

సాఫ్ట్ వేర్ స్కాండల్‌ పై చిత్రం

సాఫ్ట్‌వేర్ ఇండ‌స్ట్రీస్‌లో ఒక‌ప్పుడు స‌త్యం అంటే ఓ పేరుండేది. ఆ సంస్థ అధినేత స‌త్యం రామ‌లింగ‌రాజు నిధులను దుర్వినియోగం చేశారు.

'2.0' లో దాగున్న సీక్రెట్ అదే!

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్‌కుమార్‌, శంక‌ర్‌, ఎమీజాక్స‌న్ కాంబినేష‌న్‌లో రూపొందిన విజువ‌ల్ వండ‌ర్ '2.0'. లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌లో రూపొందిన ఈ చిత్రం న‌వంబ‌ర్ 29న విడుద‌ల కానుంది.