ప్లాటినం డిస్క్ ప్లాన్ లో బెంగాల్ టైగ‌ర్..

  • IndiaGlitz, [Tuesday,November 24 2015]

మాస్ రాజా ర‌వితేజ నటించిన తాజా చిత్రం బెంగాల్ టైగ‌ర్. ఈ చిత్రాన్ని సంప‌త్ నంది తెర‌కెక్కించారు. శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్ పై కె.కె.రాధామోహ‌న్ ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రంలో ర‌వితేజ స‌ర‌స‌న త‌మ‌న్నా, రాశీ క‌న్నాన‌టించారు. భీమ్స్ సంగీతాన్నిఅందించిన బెంగాల్ టైగ‌ర్ ఆడియోకి మంచి స్పంద‌న ల‌భిస్తోంది.

ఈ సంద‌ర్భంగా ఆడియో సాధించిన విజ‌యాన్ని పుర‌స్క‌రించుకుని ప్లాటినం డిస్క్ వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 30న‌ హైద‌రాబాద్ లో బెంగాల్ టైగ‌ర్ ప్లాటినం డిస్క్ వేడుక‌ను సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో చేయ‌నున్నారు. బొమ‌న్ ఇరానీ, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రానే త‌దిత‌రులు ముఖ్య‌పాత్ర‌లు పోషించిన బెంగాల్ టైగ‌ర్ మూవీని డిసెంబ‌ర్ 10న రిలీజ్ చేయ‌నున్నారు.

More News

స‌ర్ధార్ లో స్టెప్స్ అద‌ర‌గొడుతున్న ప‌వ‌న్..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. ఈ క్రేజీ మూవీని బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వన్ ఫ్రెండ్ శ‌ర‌త్ మ‌రార్ నిర్మిస్తున్నారు.

రాజ్ తరుణ్ రిపీట్ చేస్తాడా?

'కుమారి 21 ఎఫ్ ' రిజల్ట్ తో యంగ్ హీరో రాజ్ తరుణ్ రేంజ్ అమాంతం పెరిగింది.గత శుక్రవారం రిలీజైన ఈ సినిమా..

'లోఫ‌ర్' డిటో..డిటో..

పూరీ జ‌గ‌న్నాథ్ కొత్త చిత్రం 'లోఫ‌ర్' రిలీజ్‌కి రెడీ అవుతోంది. మెగా హీరో వ‌రుణ్ తేజ్ మూడో చిత్రంగా ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా ఆడియోని డిసెంబ‌ర్ 7న‌.. సినిమాని అదే నెల 18న రిలీజ్ చేయ‌నున్నారు.

మిస్సవుతున్న అమీ జాక్సన్

'ఐ'సినిమా కోసం తన అందాలతో ఐ ఫీస్ట్ ఇచ్చింది ఫారిన్ బ్యూటీ అమీ జాక్సన్.ఆ సినిమా ఇచ్చిన గుర్తింపుతో తమిళంలో ఈ ముద్దుగుమ్మ ఫుల్ బిజీగా మారిన సంగతి తెలిసిందే.

మూడున్నర కోటి తీసుకుంటున్న నయనతార?

హిట్ రేట్ ఉంటే..ఎంత డిమాండ్ చేసినా చెల్లుబాట వుతుంటుంది ఒక్కోసారి.ఆరేడేళ్ల క్రితం ఇలియానా కోటి రూపాయిల పారితోషికం తీసుకోవడం అప్పట్లో సంచలన వార్తగా నిలిస్తే..