'జార్జ్ రెడ్డి' చిత్రానికి బెస్ట్ అప్రిసియేషన్ అవార్డు

  • IndiaGlitz, [Tuesday,December 24 2019]

ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పటికీ రోల్ మోడల్ గా పేర్కొనే స్టూడెంట్ లీడర్ జార్జ్ రెడ్డి జీవితం ఆధారంగా సందీప్ మాధవ్ టైటిల్ పాత్రలో తెరకెక్కిన జార్జ్ రెడ్డి చిత్రం గత నెల విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రేక్షకుల అభినందనలతోపాటు..విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న ఈ చిత్రం ఈ నెల 23న నోయిడా,ఢిల్లీలో జరిగిన 4th లేక్ వ్యూ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో స్క్రీనింగ్ జరుపుకుంది..

అంతేగాకుండా సినిమా చూసిన అవార్డు కమిటీ నిర్మాత అప్పిరెడ్డిని అభినందిచడమే కాకుండా ‘‘బెస్ట్ అప్రిషియేషన్’’ అవార్డును ఆయనకు అందజేశారు. 35 దేశాల నుండి 259 భాషల చిత్రాలు ఈ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శింపబడ్డాయి..అక్కడ సినిమా చూసిన ప్రేక్షకులు టీమ్ ను అభినందించడం విశేషం. చిన్న సినిమాగా విడుదలై.. ఇండస్ట్రీ మొత్తాన్ని ఆకట్టుకున్న జార్జ్ రెడ్డి చిత్రం ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవల్ కి వెళ్లడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందంటోంది టీమ్.

More News

మరో రికార్డ్ దిశగా దూసుకు వెళుతున్న 'బుట్ట బొమ్మ' గీతం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో’.

అన్నదమ్ముల కోసం స్టోరీ రాస్తున్న ‘వెంకీ మామ’ రచయితలు!

‘వెంకీ మామ‌’ సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. మామా అల్లుళ్లు వెంకటేశ్, నాగచైతన్యల కామెడీ టైమింగ్, ఎమోషన్..

'కథ కంచికి మనం ఇంటికి' చిత్రం ప్రారంభం !!!

హరినాధ్ నేతృత్వంలో డి.సురేష్ బాబు నిర్మాతగా పిక్ న్ హుక్ సమర్పణలో స్వాతి మూవీస్ పతాకంపై అరుణ్ ఆదిత్య, పూజిత పొన్నాడ హీరో హీరోయిన్లు గా

సినీ ప్రముఖులకు మరోసారి షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

మొన్నటి వరకూ ఐటీ అధికారులు.. ఇప్పుడేమో జీఎస్టీ అధికారులు.. సినీ ప్రముఖులకు దఢ పుట్టిస్తున్నారు!.

మహేశ్‌తో అలియా.. టాలీవుడ్‌లో చర్చ మొదలు!

సెక్సీయెస్ట్ లేడీ ఆఫ్ ది ఏషియా.. బాలీవుడ్ ముద్దుగుమ్మ.. అలియా భట్.. ‘ట్రిపుల్ ఆర్’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.