రామ్ కెరీర్‌లోనే బెస్ట్‌

  • IndiaGlitz, [Sunday,July 21 2019]

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ లేటెస్ట్ మూవీ 'ఇస్మార్ట్ శంక‌ర్‌'. ఈ సినిమాకు ముందు వ‌ర‌కు క్లాస్ ఇమేజ్‌తోనే మెప్పించిన రామ్ తొలిసారి ప‌క్కా మాస్ ఇమేజ్‌తో ఆకట్టుకున్న చిత్ర‌మిది. హీరోల‌ను మాస్ యాంగిల్‌లో చూపించే డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయ‌డంతో పాటు ఛార్మితో క‌లిసి నిర్మించారు. ఈ గురువారం(జూలై 18)న విడుద‌లైన ఈసినిమా మూడురోజుల్లోనే 36 కోట్ల‌ను వ‌సూలు చేసింది. ఇది గ్రాస్ క‌లెక్ష‌న్స్‌... కాగా షేర్ క‌లెక్ష‌న్స్ 16.73 కోట్ల రూపాయ‌లు అని ట్రేడ్ వ‌ర్గాల అని అంచ‌నా. ఇది రామ్ కెరీర్‌లోనే అతి పెద్ద క‌లెక్ష‌న్స్. పూరీకి కూడా టెంప‌ర్ త‌ర్వాత ద‌క్కిన భారీ హిట్‌.

More News

'సిరివెన్నెల' ఆడియో లాంచ్‌

ప్రియమణి ప్రధాన పాత్ర పోషించిన  హార‌ర్ థ్రిల్ల‌ర్ చిత్రం ‘సిరివెన్నెల’. ప్రకాష్‌ పులిజాల ద‌ర్శ‌క‌త్వంలో

వెంకీమామ‌లో రాశీ రోల్ ఇదే!

వెంక‌టేష్‌, నాగ‌చైత‌న్య క‌లిసి బాబీ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న చిత్రం `వెంకీమామ‌`. ఈ సినిమాలో నాగ‌చైత‌న్య స‌ర‌స‌న న‌టిస్తోంది రాశీ ఖ‌న్నా

మిస్ట‌ర్ కెకె అక్క‌డ బ్యాన్‌

విక్ర‌మ్ కీల‌క పాత్ర‌లో, అభి హాస‌న్‌, అక్ష‌రా హాస‌న్ జంట‌గా న‌టించిన సినిమా `మిస్ట‌ర్ కెకె`. క‌డార‌మ్ కొండాన్ అనే త‌మిళ సినిమాకు అనువాద‌మిది.

వ‌ర్మ‌ని పిచ్చోడిని చేసిందెవ‌రు?

స్వ‌త‌హాగా నేను పిచ్చోడిని కాదు. కానీ న‌న్ను ఇద్ద‌రు పిచ్చోడిని చేశారు. వారిద్ద‌రూ చేసిన సినిమా చూశాక నేను ఇలా ప్ర‌వ‌ర్తిస్తున్నా అని అంటున్నారు రామ్‌గోపాల్ వ‌ర్మ‌.

దేవుడు సందీప్ కిషన్ కష్టాన్ని గుర్తించి మంచి హిట్ ఇచ్చాడు! - 'నిను వీడని నీడను నేనే' థాంక్యూ మీట్‌లో ఎస్‌.ఎస్‌. త‌మ‌న్‌

సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించి, నిర్మిస్తున్న చిత్రం 'నిను వీడని నీడను నేనే'. అన్యా సింగ్ కథానాయిక.