బిగ్ సర్ ప్రైజ్: ధనుష్, శేఖర్ కమ్ముల పాన్ ఇండియా మూవీ!

దక్షణాది సినీ అభిమానులకు ఇది బిగ్ సర్ ప్రైజ్ అని చెప్పొచ్చు. వైవిధ్య భరితమైన కథలని ఎంచుకుంటూ.. తన పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి నటిస్తున్న నటుడు ధనుష్. వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టడమే కాదు.. తన చిత్రాల గురించి ప్రతి ఒక్కరూ చర్చించుకునేలా చేస్తున్నాడు ఈ హీరో.

ఇదీ చదవండి: హీరోయిన్ న్యూడ్ పిక్ వైరల్.. అందాలకు అదొక్కటే అడ్డు!

ఇటీవల ధనుష్ నటించిన అసురన్, కర్ణన్ చిత్రాలే ఇందుకు నిదర్శనం. ఈ చిత్రాల్లో ధనుష్ నటన వర్ణనాతీతం అంతే. ఇక సెన్సిబుల్ చిత్రాలతో సూపర్ కూల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు శేఖర్ కమ్ముల. అలాంటిది వీరిద్దరి కాంబోలో పాన్ ఇండియా చిత్రానికి రంగం సిద్ధం అయింది.

ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్ ని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన శుక్రవారం జూన్ 18న ఉదయం 9 గంటలకు వెలువడనుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ఇదే బ్యానర్ లో చైతు, సాయి పల్లవి లతో కమ్ముల లవ్ స్టోరీ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

ఆసక్తికర ఈ ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని వివరాలు శుక్రవారం తెలియనున్నాయి. ధనుష్ నటించిన జగమే తందిరం త్వరలో ఓటిటి రిలీజ్ కు రెడీ అవుతోంది.

More News

కరోనా వల్ల ఆగిపోయిన చిత్రాలు పూర్తయ్యాకే.. టాలీవుడ్ స్ట్రిక్ట్ రూల్స్!

కరోనా సెకండ్ వేవ్ ప్రభావం దేశవ్యాప్తంగా కాస్తంత తగ్గింది. దీనితో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మళ్ళీ ఆశలు చిగురించాయి.

అది డిసైడ్ చేయాల్సింది పవన్ కళ్యాణ్: వినాయక్

మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకులలో ముణ్దు వరుసలో ఉంటారు వినాయక్. వినాయక్ సినిమాలు అనగానే..

రూ. 175 కోట్ల బంగ్లాలో బిజినెస్ మ్యాన్ తో పవన్ హీరోయిన్ సహజీవనం?

శ్రీలంక అందాల సుందరి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.

హీరోయిన్ న్యూడ్ పిక్ వైరల్.. అందాలకు అదొక్కటే అడ్డు!

బుల్లితెరపై తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన హాట్ బ్యూటీ షమా సికిందర్. వెండి తెరపై కూడా తన మార్క్ టాలెంట్ ప్రదర్శిస్తోంది.

మహేష్ బాబు కొడుకా మజాకా.. గర్వపడే ఘనత సాధించిన గౌతమ్!

సూపర్ స్టార్ మహేష్ బాబు వెండితెరపై టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు. సినిమాలతో పాటు కుటుంబానికి కూడా సమానమైన ప్రాధాన్యత ఇచ్చే నటుడు మహేష్.