సినిమాగా ముఖ్యమంత్రి బయోపిక్...

  • IndiaGlitz, [Monday,May 01 2017]

క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి, సినిమా డిస్ట్రిబ్యూట‌ర్‌, నిర్మాత హెచ్‌.డి.కుమార‌స్వామి జీవిత‌క‌థ‌ను సినిమాగా తీయ‌నున్నారు. ఎస్‌.నారాయ‌ణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకు భూమిపుత్ర అనే టైటిల్‌ను పెట్టారు. మాజీ ప్ర‌ధాని హెచ్‌.డి.దేవ‌గౌడ త‌న‌యుడు హెచ్‌.డి.కుమారస్వామి ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత ప్ర‌జ‌ల‌కు ఎలాంటి మంచి ప‌నులు చేశార‌నే కాన్సెప్ట్‌తో సినిమాను రూపొందిస్తార‌ట‌. డైరెక్ట‌ర్ నారాయ‌ణ క‌థ‌, స్క్రీన్‌ప్లేను సిద్ధం చేసేశాడు. న‌టుడు అర్జున్ స‌ర్జా కుమార‌స్వామి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. మే 8న సినిమా లాంఛ‌నంగా ప్రారంభం అవుతుంద‌ట‌.

More News

నాగ చైతన్య కూడా అదే బాటలో...

యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా రకుల్ప్రీత్సింగ్ హీరోయిన్గా అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న లవ్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం 'రారండోయ్ వేడుక చూద్దాం'.

బాహుబలికి మెగాస్టార్ అభినందన..

బాహుబలి -2 సినిమాను చూసిన సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులందరూ అప్రిసియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ వరుసలో మెగాస్టార్ చిరంజీవి కూడా చేరాడు.

మే 12న విడుదలవుతున్న శర్వానంద్

రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇదిరాని రోజు, ఎక్స్ప్రెస్రాజా, శతమానం భవతి వంటి వరుస సూపర్డూపర్ హిట్ చిత్రాలతో దూసుకుపోతోన్న యువ స్టార్ హీరో శర్వానంద్ హీరోగా ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో...

మే మొదటి వారంలో ఆడియో, చివరి వారంలో సునీల్ నటించిన 'ఉంగరాల రాంబాబు' విడుదల

'జక్కన్న'తొ కమర్షియల్ సక్సస్ ని తన సొంతం చేసుకొన్న సునీల్ హీరోగా....

షూటింగ్ పూర్తి చేసుకోనున్న 'ఒక్కడు మిగిలాడు'

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఎల్.టి.టి.ఈ మిలిటెంట్ చీఫ్ ప్రభాకరన్ పాత్ర పోషిస్తున్న తాజా చిత్రం 'ఒక్కడు మిగిలాడు'.