close
Choose your channels

ఒకే ఏడాదిలో ఐదుగురి ఉద్దండులను కోల్పోయిన బీజేపీ

Saturday, August 24, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఒకే ఏడాదిలో ఐదుగురి ఉద్దండులను కోల్పోయిన బీజేపీ

బీజేపీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. 2019 ఏడాదిలోనే ఎంతో మంది ఉద్ధండులను బీజేపీ కోల్పోవడం గమనార్హం. వారిలో ముఖ్యమైన వారు ఐదుగురు ఉన్నారు. అయితే వీరంతా అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడవడం బాధాకరమైన విషయం.

ఉద్దండులు వీరే..

01. అటల్ బిహారీ వాజ్‌పేయి (2018 ఆగస్ట్ 16)
02. అనంతకుమార్ (2018 నవంబర్ 12)
03. మనోహర్ పారికర్ (2019 మార్చి 17)
04. సుష్మా స్వరాజ్ (2019 ఆగస్ట్ 6)
05. అరుణ్ జైట్లీ (2019 ఆగస్ట్ 24)

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.