ప‌వ‌న్ తో విభేదించిన డైరెక్ట‌ర్ బాబీ

  • IndiaGlitz, [Friday,April 01 2016]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా బాబీ తెర‌కెక్కించిన చిత్రం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. ఈ చిత్రం ఏప్రిల్ 8న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అయితే....ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో డైరెక్ట‌ర్ బాబీ ఓ విష‌యంలో విభేదించాడ‌ట‌. ఇంత‌కీ ఏ విష‌యంలో అంటారా..? స‌ర్ధార్ ట్రైల‌ర్ విష‌యంలో. స‌ర్ధార్ ట్రైల‌ర్ లో క‌థ ఏమిట‌నేది చెప్పేసారు. ఇది ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఐడియా అట‌.

అయితే ...ట్రైల‌ర్ లో క‌థ చెప్పేస్తే ఎలా..? అని హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో డైరెక్ట‌ర్ బాబీ విభేదించాడ‌ట‌. అప్పుడు క‌ళ్యాణ్ ట్రైల‌ర్ లో క‌థ ఏమిటి అనేది చెప్ప‌క‌పోతే ఎక్స్ పెక్టేష‌న్స్ పెరిగిపోతాయి. క‌థ ఏమిటో ట్రైల‌ర్ లో చెప్పాం కదా..థియేట‌ర్ కి వ‌చ్చిన ఆడియోన్స్ కి క‌థ‌లో ఉన్న‌ కొత్త ట్విస్ట్ లు చూపిద్దాం ఎంజాయ్ చేస్తారు అని చెప్పార‌ట‌. ఇలా ప‌వ‌న్ ట్రైల‌ర్ లో క‌థ చెప్ప‌డం వెన‌క ఉన్న సీక్రెట్ చెప్ప‌డంతో చివ‌రికి క‌ళ్యాణ్ తో ఏకీభ‌వించాడ‌ట బాబీ. అదీ సంగ‌తి.

More News

'అభినేత్రి' ఓవర్సీస్‌ రైట్స్‌ తీసుకున్న కోన వెంకట్‌, 9 పిఎం ఎంటర్‌టైన్‌మెంట్‌

తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో 70 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న 'అభినేత్రి' తెలుగు వెర్షన్‌ ఓవర్సీస్‌ రైట్స్‌ని భారీ ఆఫర్‌ ఇచ్చి 9 పిఎం ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ స్వంతం చేసుకుంది. తెలుగు ఓవర్సీస్‌ రైట్స్‌తో పాటు తమిళ్‌ వెర్షన్‌ ఓవర్సీస్‌ రైట్స్‌ని కూడా పెద్ద మొత్తం ఆఫర్‌ ఇచ్చి 9 పిఎం ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ దక్కించుకుంది.

చిత్రీకరణ తుది దశకు చేరుకున్న నాని-మోహనకృష్ణ ఇంద్రగంటి చిత్రం

'అష్టా చమ్మా'తర్వాత నాని,మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందుతోంది.'ఆదిత్య 369',

అదే క‌నుక జ‌రిగితే క‌ళ్యాణ్ గారి ఇంటి ముందు ధ‌ర్నా చేస్తా - డైరెక్ట‌ర్ బాబీ

ప‌వ‌ర్ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై...రెండో సినిమాకే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని డైరెక్ట్ చేసే ల‌క్కీ ఛాన్స్ ద‌క్కించుకున్న యంగ్ డైరెక్ట‌ర్ బాబీ. ప‌వ‌న్ క‌ళ్యాణ్ - కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా బాబీ తెర‌కెక్కించిన చిత్రం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. ప‌వ‌న్ ఫ్రెండ్ శ‌ర‌త్ మ‌రార్ నిర్మించిన స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రం ప్ర‌&#

పవర్ స్టార్ వెర్షస్ సూపర్ స్టార్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ -సూపర్ స్టార్ మహేష్ వీరిద్దరూ నెం1స్ధానం కోసం పోటీపడుతున్నారు.ఈ సమ్మర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ప‌వ‌న్ మొండోడు ఎవ‌రి మాట విన‌డంతే..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన లేటెస్ట్ మూవీ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. జానీ త‌ర్వాత ఈ చిత్రానికి క‌థ - క‌థ‌నం  ప‌వ‌న్ క‌ళ్యాణ్ అందించ‌డం విశేషం. స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రాన్ని ఏప్రిల్ 8న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు.