నాని మూవీలో బాలీవుడ్ నటుడు...

  • IndiaGlitz, [Thursday,June 29 2017]

వ‌రుస విజ‌యాల‌ను సాధిస్తున్న నేచుర‌ల్ స్టార్ నాని ఇప్పుడు దిల్‌రాజు నిర్మాత‌గా వేణు శ్రీరాం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఎంసిఎ'(మిడిల్ క్లాస్ అబ్బాయి) లో న‌టిస్తున్నాడు. సాయి ప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమాలో విజ‌య్‌వ‌ర్మ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు.

పింక్ సినిమాలో త‌న‌దైన న‌ట‌న‌తో మెప్పించిన విజ‌య్‌వ‌ర్మ‌కు ద‌ర్శ‌కుడు వేణు శ్రీరాం మంచి స్నేహితుడ‌ట‌. త‌ను చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో విజ‌య్ వ‌ర్మ చేయ‌డానికి అంగీకరించాడు. ఓ మై ఫ్రెండ్ సినిమా త‌ర్వాత వేణు శ్రీరాం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్ర‌మిది. నాని గ‌త చిత్రం నేను లోక‌ల్ కూడా దిల్‌రాజు బ్యాన‌ర్‌లో రూపొంది స‌క్సెస్ అయ్యింది. నాని హీరోగా రూపొందిన నిన్ను కోరి చిత్రం జూలై 7న విడుద‌ల కానుంది.

More News

'జయదేవ్'తో గంటా రవికి గ్రేట్ ఫ్యూచర్ వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను - స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

గంటా రవి హీరోగా పరిచయం చేస్తూ మాళవికా రాజ్ హీరోయిన్ గా డీసెంట్ డైరెక్టర్ జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో

జూలై 7న 'స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్' గ్రాండ్ రిలీజ్

స్పైడర్ మ్యాన్ అంటే తెలియని సినీ ప్రేమికుడు ఉండడు.

28 శాతం జీఎస్టీ పై ధ్వజ మెత్తిన టీ-ఫిలించాంబర్ ఆప్ కామర్స్ అధ్యక్షడు ఆర్.కె గౌడ్

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఫిలిం ఇండస్ర్టీ పై 28శాతం జీఎస్ టీ విధిస్తు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఈనెల 30న 'కదిలే బొమ్మల కథ'

శ్రీమతి మేరుగు బతుకమ్మ ఆశీస్సులతో తరుణిక ఆర్స్ట్ పతాకంపై అజయ్ నిర్మిస్తోన్న చిత్రం 'కదిలే బొమ్మల కథ'.

యాక్షన్ కింగ్ అర్జున్ 'కురుక్షేత్రం' మూవీ టీజర్ కు రెస్పాన్స్ అదుర్స్

యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన ప్రతిష్టాత్మక 150వ సినిమా కురుక్షేత్రం టీజర్ డిజిటల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కేవలం 3 రోజుల్లోనే 2 మిలియన్ డిజిటిల్ వ్యూస్ తో అందరినీ సర్ ప్రైజ్ చేసింది.