వెబ్‌సిరీస్‌లో బాలీవుడ్ బ్యూటీ

  • IndiaGlitz, [Friday,April 26 2019]

డిజిటల్‌ మాధ్యమానికి రోజు రోజుకీ ఆదరణ పెరుగుతుంది. అక్షయ్‌కుమార్‌, అభిషేక్‌ బచ్చన్‌, జాకీష్రాఫ్‌ ఇలా ఎందరో బాలీవుడ్‌ తారలు డిజిటల్‌ మాధ్యమాల్లో ప్రసారమైన వెబ్‌సిరీస్‌ల్లో నటించినవారే. ఇప్పుడు ఈ లిస్టులో మరో బాలీవుడ్‌ తార చేరనుంది. ఆమె ఎవరో కాదు.. అందాల తార జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌. శిరీష్‌ కుందన్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'మిసెస్‌ సీరియల్‌ కిల్లర్‌'లో జాక్వలైన్‌ నటించనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు శిరీష్‌ కుందన్‌ తెలియజేస్తూ జాక్వలైన్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. భర్తను కాపాడుకోవడానికి ఓ మహిళ హత్య చేయాల్సిన కారణం ఏంటనేదే ఈ వెబ్‌సిరీస్‌ ప్రధాన కథాంశమట. త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వెబ్‌సిరీస్‌ ప్రసారం కానుంది.

More News

ఫారిన్‌లో పాట

వీడొక్కడే, బ్రదర్స్‌ చిత్రాల తర్వాత సూర్య, కె.వి.ఆనంద్‌ కలయికలో రూపొందుతోన్న చిత్రం 'కాప్పాన్‌'.

కార్తికేయ హీరోగా 'గుణ 369'

‘ఆర్‌ ఎక్స్ 100 ’ ఫేమ్‌ కార్తికేయ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రానికి `గుణ 369` అనే పేరును ఖ‌రారు చేశారు.

'శివన్' టీజర్ రిలీజ్

కల్వకోట సాయితేజ-తరుణీసింగ్ జంటగా ఎస్.ఆర్.సినీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి శివన్ ను దర్శకుడుగా పరిచయం చేస్తూ..

ఆస్పత్రిలో భార్యపై భర్త పైశాచిత్వం.. చివరికి విషాదం!

భర్త పైశాచికత్వంతో చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ మృతి చెందింది.

మోదీకి స్వీట్లిచ్చింది నిజమే.. కానీ.. : స్ట్రాంగ్ కౌంటరిచ్చిన దీదీ

ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీతో బాలీవుడ్ టాప్ హీరో అక్షయ్ కుమార్ చేసిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే.