త‌మిళంలో రీమేక్ అవుతున్న బాలీవుడ్ చిత్రం

  • IndiaGlitz, [Friday,August 16 2019]

బాలీవుడ్‌లో ఘ‌న విజ‌యం సాధించిన చిత్రం 'అంధాదున్‌'. ఆయుష్మాన్ ఖురానా ఈ చిత్రంలో క‌ళ్లు లేనివాడుగా న‌టించాడు. త‌న న‌ట‌న‌కు జాతీయ అవార్డు కూడా ద‌క్కింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని కోలీవుడ్‌లో రీమేక్ చేయ‌బోతున్నారు. త‌మిళ సీనియ‌ర్ న‌టుడు, ద‌ర్శ‌కుడు త్యాగ‌రాజ‌న్ ఈ సినిమా త‌మిళ రీమేక్ హ‌క్కుల‌ను సొంతం చేసుకున్నాడు.

ఈయ‌న త‌న‌యుడు, ప్ర‌శాంత్ హీరోగాఈ సినిమా రీమేక్ కానుంది. హిందీలో హీరో ఆయుష్మాన్ క‌ళ్లు లేక‌పోయినా.. అంద‌రినీ ఆక్ట‌టుకునే బెస్ట్ పియానో ప్లేయ‌ర్‌గా క‌నిపిస్తాడు. ఆల్‌రెడీ ప్ర‌శాంత్ బెస్ట్ పియానో ప్లేయ‌ర్ కాబ‌ట్టి.. త‌నకైతే పాత్ర సూట్ అవుతుంద‌ని భావించిన త్యాగ‌రాజ‌న్ రీమేక్ హ‌క్కుల‌ను ద‌క్కించుకున్నాడు. త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌నున్నాయి.

More News

నా సినిమాల్లో 'రణరంగం' బెస్ట్ లవ్ స్టోరీ అంటున్నారు - శర్వానంద్

"ఈ సినిమాలో కల్యాణి, నాకూ మధ్య లవ్ స్టోరీ ఇప్పటివరకు నేను చేసిన లవ్ స్టొరీలన్నింటి కంటే బెస్ట్ అంటున్నారు.

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత థియేట‌ర్‌లో 'సాహో'

ప్ర‌స్తుతం తెలుగు సినిమా రంగం వైపు ఇత‌ర సినీ ప‌రిశ్ర‌మ‌లు వారు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. డిఫ‌రెంట్ చిత్రాలు రూపొందుతున్నాయి.

మంచు విష్ణు చెల్లి పాత్ర‌లో కాజ‌ల్‌

మంచు విష్ణు హీరోగా నటిస్తూ.. నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరిస్తూ ఓ హాలీవుడ్ చిత్రాన్ని నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.

సెప్టెంబర్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న ఫీల్ గుడ్ లవ్ స్టోరీ 'నిన్ను తలచి'

ఎస్ ఎల్ యెన్ ప్రొడక్షన్స్, నేదురుమల్లి ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఓబిలేష్ మొదిగిరి, నేదురుమల్లి అజిత్ కుమార్  నిర్మాతలుగా, అనిల్ తోట దర్శకునిగా తెరకెక్కిన చిత్రం నిన్ను తలచి,

ఈ టైం లో నాకు  కావాలనిపించిన కథ ఇది.. ఆదిసాయికుమార్

వైవిధ్య మైన కథా,కథనాలతో వస్తున్న యూత్ పుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘జోడి’. విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్న హీరో ఆది,