తెలుగు సినిమాను రీమేక్ చేస్తున్న బాలీవుడ్ స్టార్....

  • IndiaGlitz, [Monday,February 20 2017]

బాలీవుడ్ స్టార్ హీరో సంజ‌య్ ద‌త్ ఇప్పుడు మున్నాభాయ్ మూడో సీక్వెల్‌కు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సీనియ‌ర్ హీరో ఇప్పుడు ఓ తెలుగు సినిమాను హిందీలో రీమేక్ చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. ఇంద‌కు సంజ‌య్ ద‌త్ మ‌న‌సు ప‌డ్డ ఆ తెలుగు సినిమా మ‌రేదో కాదు..ప్ర‌స్థానం. సాయికుమార్‌, శ‌ర్వానంద్‌, సందీప్‌కిష‌న్‌లు ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందిన పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ తెలుగులో మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది. హిందీలో కూడా ఈ సినిమాను దేవాక‌ట్టానే డైరెక్ట్ చేస్తాడ‌ని, సంజ‌య్‌ద‌త్ సినిమాను నిర్మిస్తాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. త్వ‌ర‌లోనే ఈ సినిమా గురించిన మ‌రిన్ని వివ‌రాలు తెలిసే అవ‌కాశం ఉంది.

More News

'16' ట్రైలర్ కు రాకింగ్ స్టార్ మంచు మనోజ్ అభినందన...

తెలుగు,తమిళం,మలయాళం,కన్నడం చిత్రాల్లోవిభిన్నమైన పాత్రల్లో నటించి తనదైన గుర్తింపు పొందిన విలక్షణ నటుడు రహమాన్.

హీరో Dr. నరేష్ ప్రారంభించిన ఆప్టెక్ (Aptech) కంప్యూటర్ ఎడ్యుకేషన్

హైదరాబాద్ సాగర్ హైవే రోడ్ బి.యన్.రెడ్డి నగర్ లో అల్ ఇండియా కృష్ణ మహేష్ ప్రజా సేన అధ్యక్షులు మహమ్మద్ ఖాదర్ ఘోరీ సారధ్యం లో ఏర్పాటు చేసిన ఆప్టెక్(Aptech)కంప్యూటర్ ఎడ్యుకేషన్ బ్రాంచ్ ని

ఇంద్రగంటి మల్టీస్టారర్ లో అంతా తెలుగువారే!

దర్శకుడిగా'గ్రహణం'తో కెరీర్ ను ప్రారంభించినప్పట్నుంచి ఇంద్రగంటి తన సినిమాల్లో ఎక్కువ శాతం తెలుగు నటీనటులు మరియు టెక్నీషియన్లు ఉండేలా చూసుకొనేవారు.

ప్రశాంతి నిలయంలో షూటింగ్ జరుపుకొంటున్న 'శ్రీ సత్య సాయి బాబా'

సౌభాగ్య చిత్ర ,ఎస్.సి.టి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం -'శ్రీ సత్యసాయి బాబా '.'అమ్మోరు ','అరుంధతి','దేవుళ్లు'

సంగీతంపై మక్కువ చూపుతున్న స్టార్ కూతురు...

సాధారణంగా సినీ స్టార్స్ వారసులంతా సినిమా రంగంలోనే రాణించాలనుకుంటూ ఉంటారు.