అన్న‌య్య సినిమాలో త‌మ్ముడు..

  • IndiaGlitz, [Thursday,May 19 2016]

త‌మిళ హీరో కార్తీ ఇటీవ‌ల ఊపిరి చిత్రంతో మంచి విజ‌యాన్ని సాధించారు. అలాగే సూర్య కూడా 24 మూవీతో తెలుగు, త‌మిళ్ లో స‌క్సెస్ సాధించారు. ఇప్పుడు ఈ అన్న‌ద‌మ్ములు సూర్య - కార్తీ ఇద్ద‌రూ క‌లిసి ఓ చిత్రంలో న‌టిస్తున్నార‌ట‌. ఈ న్యూస్ త‌మిళ ఇండ‌స్ట్రీలో ప్ర‌స్తుతం హాట్ టాపిక్ అయ్యింది. సూర్య ప్ర‌స్తుతం సింగం, సింగం 2 చిత్రాల‌కు సీక్వెల్ గా రూపొందిస్తున్న‌ సింగం 3 చిత్రంలో న‌టిస్తున్నారు.

ఈ చిత్ర‌లో సూర్య స‌ర‌స‌న అనుష్క‌, శృతిహాస‌న్ న‌టిస్తున్నారు. హ‌రి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య తో క‌లిసి కార్తీ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడ‌ట‌. అంతే కాకుండా ఓ సాంగ్ లో అన్న‌య్య తో క‌లిసి డ్యాన్స్ కూడా చేస్తాడ‌ట కార్తీ. ఇదే క‌నుక నిజ‌మైతే...సింగం 3 ఫ్యాన్స్ కి ఓ స్పెష‌ల్ మూవీ అవుతుంది అన‌డంలో సందేహం లేదు. జ్ఞాన‌వేల్ రాజా నిర్మిస్తున్న సింగం 3 చిత్రాన్ని సెప్టెంబ‌ర్ లో కుద‌ర‌క‌పోతే అక్టోబ‌ర్ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

చెప్ప‌ను బ్ర‌ద‌ర్..వివాదం పై బ‌న్ని మాటల్లో నిజం ఉంది.

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ స‌రైనోడు స‌క్సెస్ మీట్ లో మాట్లాడుతున్న‌ప్పుడు ఫ్యాన్స్ ప‌వ‌ర్ స్టార్ గురించి మాట్లాడ‌మ‌ని అడ‌గ‌డం...బ‌న్ని ప‌వ‌న్ గురించి చెప్ప‌ను బ్ర‌ద‌ర్..అన‌డం...వివాద‌స్ప‌దమైన విష‌యం తెలిసిందే.

వేశ్య పాత్రలో ఆండ్రియా...

విశ్వరూపంతో పాటు తెలుగులో తఢాఖాలో సునీల్ సరసన నటించిన హీరోయిన్ ఆండ్రియా మంచి సింగర్ కూడా. సెలక్టివ్ సినిమాలను ఎంచుకుని సక్సెస్ ఫుల్ గా సాగుతున్న ఈ భామ ఇప్పుడు ధనుష్ హీరోగా రూపొందనున్న వడ చెన్నై చిత్రంలో నటిస్తుంది.

తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియచేసిన‌ పివిపి

మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం బ్రహ్మోత్సవం. ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ నిర్మించింది.

మా అంద‌రి క‌న్నా ఎక్కువ క‌ష్ట‌ప‌డి నిహారిక మంచి పేరు తెచ్చుకుంటుంది అని నా గ‌ట్టి న‌మ్మ‌కం - రామ్ చ‌ర‌ణ్

మెగా ఫ్యామిలీ నుంచి తొలిసారి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నకొణిద‌ల‌ నిహారిక న‌టించిన తొలి చిత్రం ఒక మ‌న‌సు. ఈ చిత్రంలో నాగ శౌర్య - నిహారిక జంట‌గా న‌టించారు.

థియేటర్స్ కు పండుగను తీసుకొస్తున్న 'బ్రహ్మోత్సవం'

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా పివిపి సినిమా, ఎం.బి ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యాన‌ర్స్ పై శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె నిర్మించిన యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీ 'బ్రహ్మోత్సవం'. ఈనెల  20న వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం గ్రాండ్ గా  రిలీజ్ అవుతుంది.