సెన్సార్ పూర్తి చేసుకున్న బీటెక్ బాబులు

  • IndiaGlitz, [Wednesday,October 25 2017]

జేపీ క్రియేషన్స్ లో ధన జమ్మూ నిర్మాతగా శ్రీను ఈ మంది దర్శకత్వంలో రూపొందిన బీటెక్ బాబులు

చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

సెన్సార్ సభ్యులు మాట్లాడుతూ చిన్న సినిమా అయినా చక్కని చిత్రమని ఆరోగ్యకరమైన హాస్యం యువతకు చక్కని సందేశం ఈ చిత్రంలో ఉన్నాయని కుటుంబ సభ్యులతో కలిసి చూసేవిధంగా ఈ చిత్రం ఉందని అన్నారు

సెన్సార్ అధికారులు ఈ చిత్రానికి క్లీన్ "యు" సర్టిఫికెట్ జారీ చేశారు.

విక్టరీ డైరెక్టర్ వివి వినాయక్ చేతుల మీదుగా ఇటీవల విడుదలైన ప్రచార చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది .అన్ని పనులు పూర్తి చేసుకుని నవంబర్ లో రిలీజ్ కి సిద్ధం అవుతున్నామని ఈ చిత్ర దర్శక నిర్మాతలు తెలియజేశారు.

తారాగణం నందు ,శ్రీ ముఖి ,అలీ ,షకలక శంకర్, తాగుబోతు రమేష్ ,పవిత్రా లోకేష్,, సూర్య, రోషిని, శౌర్య, శంకర్ ,అశ్విని ,నావల్ ,కుషుబూ ,తదితరులు .....

More News

విజ‌య్ బ‌హిరంగ లేఖ‌...

త‌మిళ స్టార్ న‌టుడు విజ‌య్ బ‌హిరంగ లేఖ రాశారు. ఆయ‌న న‌టించిన 'మెర్స‌ల్' చిత్రంపై వివాద‌లు చెల‌రేగిన‌ సంగ‌తి తెలిసిందే. కేంద్ర ప్ర‌భుత్వం విధించిన జి.ఎస్‌.టిపై ఈ సినిమాలో ఉన్న డైలాగులు అభ్యంత‌రక‌రంగా ఉన్నాయ‌ని త‌మిళ‌నాడు రాష్ట్ర బిజెపి నాయ‌కులు గొడ‌వ  చేసిన సంగ‌తి తెలిసిందే.

విశాల్ కు సమన్లు జారీ

రెండు రోజుల క్రితం జీఎస్టీ అధికారులు విశాల్ ఇల్లు, కార్యాలయాలపై దాడి చేసిన సంగతి తెలిసిందే.

మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న సమరం

యూనివర్సల్ ఫిలిమ్స్ బ్యానర్ పై జి వి ఎస్ నిర్మాణంలో బషీర్ ఆలూరి దర్శకుడుగా సాగర్, ప్రగ్యా హీరో హీరోయిన్స్ గా, సుమన్, వినోదకుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం సమరం.

2.0 ఆడియో వేడుక - ఎలా చేస్తున్నారో తెలిస్తే షాక్

రజనీకాంత్ -అక్షయ్కుమార్-శంకర్ కాంబినేషన్ లో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపు దిద్దుకుంటున్న చిత్రం 2.0. ఎమీజాక్సన్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఆచారి అమెరికా యాత్ర భారీ షెడ్యూల్ పూర్తి

విష్ణు మంచు, ప్రగ్య జైస్వాల్, బ్రహ్మానందం ముఖ్య తారాగణం గా వస్తున్న 'ఆచారి అమెరికా యాత్ర' చిత్రం అమెరికాలో భారీ షెడ్యూల్ ను పూర్తి చేసుకొంది.