'బటర్ ప్లయిస్' థియేటర్ ట్రైలర్ విడుదల

  • IndiaGlitz, [Tuesday,January 02 2018]

'బటర్ ప్లయిస్' థియేటర్ ట్రైలర్ విడుదల రామసత్యనారాయణ భీమవరం టాకీస్ పై 92 వ చిత్రంగా 'బటర్ ప్లెయిస్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు‌ . కె. R.ఫణిరాజ్ దర్శకత్వం వహిస్తొన్న ఈ సినిమాలొ అందరు ఆడవాళ్లె నటిస్తుండటం విశేషం. జోత్స శర్మ ,(usa) ప్రధాన పాత్రలో...మరియు
హర్షిణి, మేఘనా రామి, రొజా భారతి తదితరులు మిగతా రోల్స్ లొ నటిస్తున్నారు. సినీయర్..దర్శకుడు శతాధిక చిత్రాల దర్శకుడు శ్రీ కోడి రామకృష్ణ గారు .ఈ చిత్ర థియేటర్ ట్రైలర్ ను విడుదల చేశారు.

ఈ సందర్బంగా కోడి రామ కృష్ణ గారు మాట్లాడుతూ.‌. రామ సత్యనారాయణ కి సినిమా అంటే ప్రాణం.. ప్యాషన్ ఉన్న వ్యక్తి. 12 సం. లలో 92 సినిమాలు నిర్మించారు... అందరు ఆడవాళ్లతో చెస్తొన్న ఈ చిత్రం ఓ మంచి ప్రయోగం. ఇలాగే సక్సెస్ ఫుల్ సినిమాలను చెయాలని ఆశిస్తున్నానన్నారు‌..

రామసత్యనారాయణ మాట్లాడుతూ.. సినిమా చిత్రీకరణ పూర్తయింది. జనవరి 26 న విడుదల చేస్తాము. రోశయ్య గారు ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు.. ఈ రోజున నూతన సం కానుకగా కోడి రామకృష్ణ గారు..ట్రైలర్ ను విడుదల చేసినందుకు ఆనందంగా ఉందన్నారు‌...అందరు ఆడవాళ్లె నటిస్తొన్న ఈ చిత్రం ఆడియోన్స్ ను తప్పకుండా ఆకట్టుకుంటుందన్నారు.

ప్రధాన పాత్రలో జోస్నా శర్మ,(usa)..హర్షిణి, మేఘనా రామి, రోజా భారతి, ,సుప్రజ, జయ ,ప్రవళ్లిక తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి పాటలు: గీత(usa)& సాదనాల, సంగీతం:అర్జున్.., కెమెరా:కర్ణ,రచన-దర్శకత్వం:కె.ఆర్. ఫణిరాజ్..నిర్మాత...తుమ్మలపల్లి రామ సత్యనారాయణ...విడుదల జనవరి 26.

More News

'ఇంద్ర', 'అజ్ఞాతవాసి'.. కొన్ని కామన్ పాయింట్స్

కొన్ని విషయాలు యాదృచ్ఛికంగా జరిగినా భలే సరదాగా,గమ్మత్తుగా ఉంటాయి.

మ‌ళ్ళీ దేవిశ్రీ ప్ర‌సాద్‌తోనే..

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, మాస్ చిత్రాల ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో ఓ చిత్రం తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. జ‌న‌వ‌రి 19 నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

రాజ్‌ తరుణ్‌ 'రంగుల రాట్నం' ఈ సంక్రాంతి రిలీజ్‌కి రెడీ అవుతోంది

2017లో 'రారండోయ్‌ వేడుక చూద్దాం', 'హలో' వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను అందించిన అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మించిన 'రంగుల రాట్నం' చిత్రం ఈ సంక్రాంతి రిలీజ్‌కి రెడీ అవుతోంది. రాజ్‌ తరుణ్‌, చిత్రా శుక్లా జంటగా నటించిన ఈ చిత్రానికి శ్రీరంజని దర్శకత్వం వహిస్తున్నారు.

రచయిత రామస్వామి దర్శకత్వంలో 'మూడు పువ్వులు ఆరు కాయలు'!

`ప్రేమ గొప్పదే.. జీవిత లక్ష్యం ఇంకా గొప్పది.ప్రేమంటే చంపటమో చావటమో కాదు,చచ్చేదాకా కలిసి బ్రతకటం.

మర్ల పులి తియట్రికల్ ట్రైలర్ లాంచ్ చేసిన డైరెక్టర్ సురేందర్ రెడ్డి

వరుణ్ సందేశ్ ప్రత్యక పాత్రలో అర్చన వేద ,పోసాని కృష్ణ మురళి ,ముఖ్య పాత్రలో సుధాకర్ IMPECS INDIA PVT LTD పతాకం పై భవాని శంకర్ బి.సుధాకర్ రెడ్డి ఐ యస్.దినకర్ రెడ్డి సంయుక్తంగా డి.రామకృష్ణ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం మర్లపులి.ఇటీవలే సైరా నరసింహరెడ్డి సంస్థా కార్యాలయంలో చిత్ర దర్శకులు సురేందర్ రెడ్డి తియట్రికల్ ట్రైలర్ లాంచ్ చేసారు.