'డా. సి.నారాయణరెడ్డి గారు ఆఖరిపాట రాసిన చిత్రo ఆయనకే అంకితం'

  • IndiaGlitz, [Monday,June 12 2017]

H- పిక్చర్స్ పతాకం పై మనోజ్ నందన్, ప్రియసింగ్ హీరో, హీరోయిన్ గా సత్యవరపు వెంకటేశ్వరరావు దర్శకత్వoలో, హసీబుద్దిన్ నిర్మాతగా రూపుదిద్దికున్న చిత్రం మనసైనోడు.
ఈ చిత్రంలో డాక్టర్.సి. నారాయణ రెడ్డి గారు “జయ జయ హే భరతావని పావని సద్గుణ గణ సముపేతా గంగా యమునా గౌతమి కృష్ణా సలిల తరంగ సమేతా జేజేలు జేజేలు శతకోటి జేజేలు జగమంతా చేసే జయ నాదాలు ధ్యేయo దైర్యం గమనం గమ్యం వదలని నైజo మనదే సస్యశ్యామల సౌభ్రాతృత్వపు దివ్య భారతo మనదే జయ జయ హే భరతావని పావని సద్గుణ గణ సముపేతా” అంటూ మన భారతదేశ గొప్పతనాన్ని ప్రతి భారతీయుడు గర్వంగా తల ఎత్తుకుని పాడుకునే విధంగా ఒక గొప్ప దేశభక్తీ గీతాన్ని రచిoచారు. ఇంతటి గొప్ప పాట రచించిన డాక్టర్.సి. నారాయణ రెడ్డి గారి ఆఖరి చిత్రం మనసైనోడు అవ్వడం చాలా బాధగా ఉందని దర్శకుడు తెలియజేసాడు. ఈ గీతాన్ని డాక్టర్.సి. నారాయణ రెడ్డి గారికి అంకితం చేస్తున్నట్లు నిర్మాత హసీబుద్దిన్ తెలియజేసారు.

More News

హీరో సూర్య చేతుల మీదుగా సందీప్ కిషన్ 'c/o సూర్య' చిత్రం ఫస్ట్ లుక్ విడుదల

కమర్షియల్ చిత్రాలతో విజయాల్ని అందుకుంటున్న సందీప్ కిషన్ హీరోగా, కృష్ణగాడి వీర ప్రేమకథ చిత్రంతో యూత్ ని ఆకట్టుకున్న మెహరీన్ హీరోయిన్ గా "లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్మెంట్స్" పతాకంపై "స్వామిరారా" చిత్ర నిర్మాత చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న చిత్రానికి సంబంధించిన టైటిల్ "c/o సూర్య" ని, ఫస్ట్ లుక్ ని ప్రముఖ హీరో సూర్య చేతుల మీదుగా వి&#

సినిమా టికెట్స్ పై కనికరం చూపిన కేంద్రం..

గత కొన్ని రోజులుగా సినిమా రంగంలో జరుగుతున్న డిస్కషన్స్లో జిఎస్టి ఓ భాగమైంది. అందుకు కారణం జిఎస్టి కారణంగా సినిమా టికెట్స్పై 28 శాతం పన్నుగా కేంద్రం విధిస్తుందని.

'డెస్పికబుల్ మీ 3' జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల

వయోబేధం లేకుండా అన్నివర్గాల ప్రేక్షకులూ ఆదరించేవి యానిమేషన్ సినిమాలు మాత్రమే.

దువ్వాడ సీక్రెట్ ని బయట పెట్టిన హరీష్ శంకర్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలంటే డ్యాన్సులు,ఫైట్స్ కు ప్రత్యేకత ఉంటుంది.

అనుష్క క్వీన్ గా చేయనంది..

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ క్వీన్ గా సూపర్ సక్సెస్ అందుకుంది.