త‌మ‌న్నాని పొగిడిన కెమెరామేన్‌

  • IndiaGlitz, [Wednesday,September 13 2017]

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా బాహుబ‌లి 2 త‌రువాత మూడు సినిమాల్లో హీరోయిన్‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. సందీప్ కిష‌న్‌తో ఓ సినిమా, క‌ళ్యాణ్ రామ్‌తో ఓ సినిమా, క్వీన్ తెలుగు రీమేక్‌లో త‌మ‌న్నా క‌థానాయిక‌గా న‌టిస్తోందిప్పుడు. అలాగే ఎన్టీఆర్‌తోనూ జైల‌వ‌కుశ కోసం ఓ స్పెష‌ల్ సాంగ్‌లో చిందేయ‌నుంది.

ఇదిలా ఉంటే.. క‌ళ్యాణ్ రామ్ సినిమాకి ప్ర‌ముఖ ఛాయాగ్ర‌హ‌కుడు పి.సి.శ్రీ‌రామ్ ప‌నిచేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న తమ‌న్నాని పొగుడుతూ ట్వీట్ చేశాడు ఇవాళ‌. త‌మ‌న్నాతో ప‌నిచేయ‌డం సంతోషంగా ఉంటుంద‌న్న సెన్స్‌తో ఆయ‌న ట్విట్ట‌ర్‌లో చెప్పుకొచ్చాడు.

అందుకు త‌మ‌న్నాకూడా రిప్లై ఇచ్చింది. తొలి త‌మిళ యాడ్‌కి మీతో (పి.సి.శ్రీ‌రామ్‌తో) ప‌నిచేయ‌డం ఇప్ప‌టికీ మ‌ర‌చిపోలేద‌ని.. ఈ సినిమాకి మీతో క‌లిసి ప‌నిచేయ‌డం త‌న అదృష్ట‌మ‌ని చెప్పుకొచ్చింది.

More News

'స్పైడ‌ర్' డామినేట్ చేస్తోంది

తెలుగు, త‌మిళ భాష‌ల్లో ద్విభాషా చిత్రంగా తెర‌కెక్కింది మ‌హేష్ బాబు స్పైడ‌ర్‌. ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఆడియో రిలీజ్ ని చెన్నైలో నిర్వ‌హించి.. అక్క‌డ ప‌లువురు సినీ ప్ర‌ముఖుల‌తో మ‌హేష్  తమిళ తెర ఎంట్రీకి ఘ‌న స్వాగ‌తం చెప్పించిన సంగ‌తి తెలిసిందే.

రాశికి ఆ పాట నచ్చిందట

ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది రాశీ ఖన్నా.

ఇంద్రసేన కి రెండు పాటలు బాకీ

బిచ్చగాడుతో తెలుగులో మార్కెట్ సంపాదించుకున్న విజయ్ ఆంటోని..

శ్రీవల్లి వంటి చిత్రాలు తెలుగులో వస్తున్నందుకు ఎంతో సంతోషంగా వుంది: ఎంపీ కవిత

ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ఎరోటిక్ థ్రిల్లర్ చిత్రం శ్రీవల్లి.రజత్,

సెన్సార్ పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ 'జై లవ కుశ'

వరుస విజయాలతో దూసుకుపోతోన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా,సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై భారీ స్థాయిలో రూపొందుతోన్న చిత్రం 'జై లవ కుశ'.