చానల్ అధినేతగా క్యాథరిన్...

  • IndiaGlitz, [Monday,January 23 2017]

ఇద్ద‌ర‌మ్మాయిలు, ఎర్ర‌బ‌స్సు, స‌రైనోడు వంటి చిత్రాల‌తో తెలుగులో మంచి స‌క్సెస్‌లు అందుకున్న క్యాథ‌రిన్‌కు స‌రైనోడుతో మంచి క‌మ‌ర్షియ‌ల్ బ్రేక్ వ‌చ్చింది. .ఖైదీ నంబ‌ర్ 150లో స్పెష‌ల్ సాంగ్ ఆఫ‌ర్ వ‌చ్చినా చేయ‌కుండా తేజ‌, రానా కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ మూవీలో వ‌న్ ఆఫ్ ది హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమాకు నేనే రాజు-నేనే మంత్రి అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్, న‌వ‌దీప్‌లు కూడా ఈ సినిమా న‌టిస్తున్నారు. ఈ సినిమాలో క్యాథ‌రిన్ ఓ న్యూస్ చానెల్ అధినేత‌గా క‌న‌ప‌డ‌నుందని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

More News

ఈనెల‌ 26న వస్తున్న 'లక్కున్నోడు'

మంచు విష్ణు-హన్సిక జంటగా తెరకెక్కిన హిలేరియస్ ఎంటర్ టైనర్ "లక్కున్నోడు". "గీతాంజలి" ఫేమ్ రాజ్ కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని "యు/ఎ" సర్టిఫికెట్ అందుకొంది.

సూర్య‌ S3 విడుద‌ల వాయిదా

సూర్య , శ్రుతిహ‌స‌న్‌, అనుష్క‌లు జంట‌గా నటించిన‌ చిత్రం "S3-య‌ముడు-3". ఈ చిత్రానికి హ‌రి ద‌ర్శ‌కుడు.  ఈ చిత్రాన్నిస్టూడియో గ్రీన్‌ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా స‌గ‌ర్వంగా స‌మ‌ర్పిస్తూ తెలుగులో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత మల్కాపురం శివకుమార్‌ నిర్మిస్తున్నారు.

జనవరి 26న 'గుంటూరోడు' ఆడియో విడుదల

క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా,బ్యూటిఫుల్ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా,

కంట్రోల్ తప్పిన ప్రకాష్ రాజ్...

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మీడియా ప్రతినిధిపై తన కోపాన్ని ప్రదర్శించాడు.అందుకు కారణమేంటో తెలుసుకోవాలంటే ...

ధృవ‌, శాత‌క‌ర్ణి భామ ఫ‌రా..!

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన తాజా చిత్రం ధృవ‌. ఈ చిత్రంలో అరవింద్ స్వామి నెగిటివ్ రోల్ చేసిన విష‌యం తెలిసిందే. అర‌వింద్ స్వామి ల‌వర్ పాత్ర పోషించిన న‌టి ఫ‌రా.