రామ్‌చ‌ర‌ణ్‌తో క్యాథ‌రిన్ స్పెష‌ల్

  • IndiaGlitz, [Wednesday,November 28 2018]

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతో్న చిత్రం 'విన‌య విధేయ రామ‌'. డి.పార్వ‌తి స‌మ‌ర్ప‌ణ‌లో డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అగ్ర నిర్మాత దాన‌య్య డి.వి.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియ‌రా అద్వాని హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ప్ర‌శాంత్‌, ఆర్య‌న్ రాజేశ్‌, స్నేహ, వివేక్ ఒబెరాయ్ త‌దిత‌రులు ప్ర‌ధాన తారాణంగా న‌టిస్తున్నారు.

భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను 2019 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. టాకీ పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. డిసెంబ‌ర్ 10 నుండి హైద‌రాబాద్‌లో భారీ సెట్‌లో ఓ పాటను చిత్రీక‌రించ‌బోతున్నారు. ఈ స్పెష‌ల్ సాంగ్‌లో హీరోయిన్ కోసం చిత్ర యూనిట్ తెగ ప్ర‌య‌త్నాలు చేస్తుంది.

ఇలియానాను సంప్ర‌దించిన‌ట్లు, ఆమె భారీ మొత్తాన్ని డిమాండ్ చేసిన‌ట్లు వార్త‌లు విన‌ప‌డ్డాయి. మ‌రో సంద‌ర్భంలో హీరో, హీరోయిన్‌ పైనే చేసేస్తార‌నే వార్త‌లు కూడా వినిపించాయి. తాజాగా ఈ స్పెష‌ల్ సాంగ్‌లో క్యాథరిన్‌ను ఓకే చేశాడ‌ట బోయ‌పాటి శ్రీను. బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన స‌రైనోడు, జ‌య‌జాన‌కి నాయ‌క చిత్రాల్లో క్యాథరిన్ న‌టించింది. ఇప్పుడు అంతా ఒకే అయితే మూడోసారి క‌లిసి వ‌ర్క్ చేసిన‌ట్లు అవుతుంది.

More News

'జీరో' శ్రీదేవి అతిథి పాత్ర‌

అల‌నాటి అందాల తార శ్రీదేవి ఆక‌స్మాత్ముగా క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఈమె మ‌ర‌ణానికి ముందు షారూక్‌ఖాన్ ప్ర‌స్తుత చిత్రం `జీరో`లో అతిథి పాత్ర‌లో న‌టించింద‌ని వార్త‌లు వినిపించినా..

షాకిచ్చిన వ‌ర్మ‌

సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వ‌ర్మ త‌న సినిమా ప‌బ్లిసిటీ కోసం ఏదైనా చేస్తుంటాడు. ప్ర‌స్తుతం ఆయ‌న స‌మ‌ర్ప‌ణ‌లో ధ‌నంజ‌య్‌, ఐరా మోర్ హీరో హీరో్యిన్‌గా సిద్ధార్థ తాతోలు ద‌ర్శ‌క‌త్వంలో

'2.0' తో షారూక్ సినిమాను చంపేస్తున్నారా?

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్, శంక‌ర్‌, అక్ష‌య్‌కుమార్ కాంబినేష‌న్‌లో రూపొందిన విజువ‌ల్ వండ‌ర్ `2.0`. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా న‌వంబ‌ర్ 29న విడుద‌ల‌వుతుంది.

5రోజులు.. 4 కోట్లు

అమెరికా సింగ‌ర్ నిక్ జోన‌స్‌, బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రాల వివాహం డిసెంబ‌ర్ 2, 3 తేదీల్లో ఘ‌నంగా జ‌ర‌గ‌నుంది. పెళ్లికి ముందు తంతు ఈ నెల 29 నుండి ప్రారంభం అవుతుంది.

మంత్రిని ప్ర‌శ్నించిన మ‌హాన‌టి ద‌ర్శ‌కుడు

ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ మంత్రి కేటీఆర్‌ను ఓ విష‌యంలో సోషల్ మీడియా ద్వారా ప్ర‌శ్నించారు. వివ‌రాల్లోకెళ్తే.. నాగ్ అశ్విన్ స్నేహితుడు కెమెరామెన్‌గా ప‌నిచేస్తున్నారు.