అమ‌రావ‌తిలో సెన్సార్ బోర్డ్‌

  • IndiaGlitz, [Saturday,August 25 2018]

తెలుగులో మ‌రో సెన్సార్ బోర్డ్ రానుంది. ప్ర‌స్తుతం తెలుగువాళ్లు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా.. సినిమా అంతా హైద‌రాబాద్‌లోనే కేంద్రీకృత‌మై ఉంది. ఇప్పుడు ఆంధ్ర‌ప్రదేశ్ ప్ర‌భుత్వం తెలుగు సినిమాల‌ను ఆక‌ర్షించుకునే ప్ర‌య‌త్నం మొద‌లు పెట్టింది.

అందులో భాగంగా నాలుగు కోట్ల‌లో తీసే సినిమాల‌కు ప‌న్ను రాయ‌తీలు ఇవ్వ‌డంతో పాటు.. ప‌దిహేను ఉత్త‌మ చిత్రాల‌కు ప‌ది నుండి ప‌దిహేను ల‌క్ష‌ల రూపాయ‌ల న‌గ‌దు ప్రోత్స‌హ‌కాన్ని కూడా అందించ‌బోతున్నారు. అందులో భాగంగా అమ‌రావ‌తిలో ఓ ప్రాంతీయ సెన్సార్ బోర్డును స్థాపించాలనుకుంటున్నార‌ట‌. ప్రాసెస్ ఆల్‌రెడీ స్టార్ట్ అయ్యింద‌ట‌.

More News

సినిమా కోసం రియ‌ల్‌ స్టంట్స్‌ చేస్తున్నమెహరీన్

హీరోల‌కు నేనేం త‌క్కువా? అని అంటుంది హీరోయిన్ మెహ‌రీన్‌. అంటే క్రేజ్‌లోనో.. రెమ్యున‌రేష‌న్‌లోనో కాదు.. క‌ష్ట‌ప‌డి యాక్ష‌న్ సీక్వెన్స్‌లు చేయ‌డంలో.

జ‌గ్గూబాయ్ బ‌యోపిక్‌...

ఎన్టీఆర్‌, వై.ఎస్‌.ఆర్‌ల‌తో పాటు కాంతారావు, కె.సి.ఆర్‌, చంద్ర‌బాబు నాయుడు, పుల్లెల గోపీచంద్ ఇలా ప‌లువురికి సంబంధించిన బ‌యోపిక్‌లు రూపొందుతున్నాయి.

'స‌ర్కార్' ఆడియో డేట్‌

హీరో విజయ్, మురగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూడో చిత్రం 'సర్కార్'. సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థపై ఈ చిత్రం నిర్మితవువుతుంది.

పేప‌ర్ బాయ్ సెన్సార్ పూర్తి.. ఆగ‌స్ట్ 31న విడుద‌ల‌..

సంతోష్ శోభ‌న్ హీరోగా తెర‌కెక్కిన పేపర్ బాయ్ ఆగ‌స్ట్ 31న విడుద‌ల కానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది.

నాగార్జున‌, నాని దేవ‌దాసు టీజ‌ర్ విడుద‌ల‌

తెలుగు ఇండ‌స్ట్రీలో అంద‌రి ఆస‌క్తిని త‌న‌వైపు తిప్పుకుంటున్న క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ దేవ‌దాసు. నాగార్జున‌, నాని హీరోలుగా తెర‌కెక్కుతున్న ఈ చిత్ర టీజ‌ర్ విడుద‌లైంది.