`చ‌పాక్` షూటింగ్ పూర్తి

  • IndiaGlitz, [Friday,June 07 2019]

ఢిల్లీ యాసిడ్ బాధితురాలు ల‌క్ష్మీ అగ‌ర్వాల్ జీవితాధారంగా చేసుకుని ఓ సినిమాను తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే 'చ‌పాక్' అనే టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ల‌క్ష్మీ అగ‌ర్వాల్ పాత్ర‌లో ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి దీపికా ప‌దుకొనె న‌టిస్తున్నారు. మేఘ‌నా గుల్జార్ ద‌ర్శ‌కురాలు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 10న సినిమా విడుద‌ల కానుంది. ఈ సినిమాలో న‌టించ‌డ‌మే కాదు.. నిర్మాణంలో కూడా దీపికా ప‌దుకొనె భాగ‌స్వామిగా మారారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది.

ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ యూనిట్ ఓ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ''ఇది నా కెరీర్‌లో అత్యుత్త‌మ సినిమా. చ‌పాక్ సినిమాను 2020 జ‌న‌వ‌రి 10న చూడొచ్చు' అని మెసేజ్ పోస్ట్ చేశారు. దీనిపై ర‌ణ‌వీర్ సింగ్ స్పందిస్తూ 'ఈ అద్భుతాన్ని చూడ‌టానికి నేనింకా వెయిట్ చేయ‌లేను' అంటూ ఆ పోస్ట్‌కు దీపికా భ‌ర్త‌, హీరో ర‌ణ‌వీర్ సింగ్ రిప్లై ఇచ్చారు.
 

More News

బాలీవుడ్ రీమేక్‌లో ధ‌నుష్‌

విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లు.. వైవిధ్య‌మైన సినిమాలు చేయ‌డంలో ముందుండే క‌థానాయ‌కుడు ధ‌నుష్‌. ఈ హీరో ప్ర‌స్తుతం `అసుర‌న్` సినిమాతో పాటు మ‌రో రెండు

మెగా హీరోతో నివేదా పేతురాజ్‌

త‌మిళంలో ఎక్కువ సినిమాలు చేస్తున్న నివేదా పేతురాజ్ తెలుగులో `చిత్రల‌హ‌రి` సినిమాలో న‌టించి ఆక‌ట్టుకుంది. ఈ మెగా కాంపౌండ్ హీరోకు చిత్ర‌ల‌హ‌రి మంచి విజ‌యంగా నిలిచింది.

నిజమెంత వింకీ బ్యూటీ?

`ఒరు ఆడార్ ల‌వ్‌(తెలుగులో ల‌వ‌ర్స్ డే)` సినిమాతో సెన్సేష‌న‌ల్ స్టార్‌గా మారింది ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌. త‌దుపరి సినిమాగా `శ్రీదేవి బంగ్లా` విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. అయితే ఈ అమ్మ‌డు తెలుగులో

టాలీవుడ్ సినిమా రీమేక్‌లో శ్ర‌ద్ధాక‌పూర్‌

స‌మంత టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం `ఓ బేబీ`. కొరియ‌న్ మూవీ `మిస్‌గ్రానీ`కి ఇది తెలుగు రీమేక్‌. బి.నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రాన్ని జూలై 5న విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు

మ‌రో స్టార్ హీరోతో అల్ల‌రోడు

ఈ ఏడాది విడుద‌లైన `మ‌హ‌ర్షి`లో మ‌హేష్ స్నేహితుడి పాత్ర‌లో న‌టించి మెప్పించాడు హీరో అల్ల‌రి న‌రేష్‌. సినిమా ప‌రంగా, క‌థ ప‌రంగా