చిరంజీవి ముఖ్య అతిథిగా 'ఓ పిట్టకథ' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

  • IndiaGlitz, [Friday,February 28 2020]

భారీ చిత్రాల నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న భవ్య క్రియేషన్స్‌ సంస్థ తొలిసారిగా కొత్త తారలతో – కొత్త దర్శకుడితో నిర్మించిన సరికొత్త కంటెంట్‌ ఫిల్మ్‌ ‘ఓ పిట్ట కథ’. విశ్వంత్‌ దుద్దుంపూడి, సంజయ్‌రావు, నిత్యా శెట్టి హీరో హీరోయిన్లుగా, బ్రహ్మాజీ కీలకపాత్రలో నటించిన ఈ చిత్రం మార్చి 6న రిలీజ్‌ కానుంది. చెందు ముద్దు దర్శకత్వంలో వి.ఆనందప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 1న హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని గ్రాండ్‌గా చేయబోతున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొబోతున్నారు.
 
ఈ సందర్భంగా నిర్మాత వి. ఆనందప్రసాద్‌ మాట్లాడుతూ –‘‘కథను నమ్మి తీసిన సినిమా ఇది. ఇప్పటికే మా ప్రచార చిత్రాలకు మంచి రెస్సాన్స్‌ లభిస్తోంది. మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా చాలా గ్రాండ్‌గా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ చేయనున్నాం. చిరంజీవి గారి రాకతో మా సినిమాకి ఓ కొత్త ఊపు రాబోతుంది. ఆయన ఈ ఫంక్షన్‌కి రావడానికి అంగీకరించినందుకు చాలా చాలా థ్యాంక్స్‌’’ అన్నారు.

More News

మార్చి 2న ప్రారంభం కానున్న 'కార్తికేయ‌2'

24 అక్టోబ‌ర్ 2014 సంవ‌త్స‌రం కొత్త కాన్సెప్ట్ చిత్రాల‌తో యూత్ ఐకాన్ గా నిఖిల్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంటున్న స‌మ‌యం లో కార్తికేయ అనే ప్ర‌తిష్టాత్మ‌క థ్రిల్ల‌ర్ విడుద‌ల‌య్యి సంచ‌ల‌న విజ‌యాన్ని

నా 'క‌ల‌ర్‌ఫోటొ' కి విల‌న్ సునీల్‌

సునీల్ క‌మెడియ‌న్ గా, హీరోగా ప‌లు చిత్రాలు న‌టించి మెప్పించాడు. తెలుగు సినిమా పుస్త‌కంలో సునీల్ ది ఓ ఛాప్ట‌ర్ వుంది. క‌మెడియన్ గా ఎవ్వ‌రికి ఏ హ‌ని చెయ్య‌లేదు.. హీరోగా ఎవ‌రిని ఎప్పుడూ క‌ష్ట‌పెట్ట‌లేదు.

విశాఖ ఎయిర్‌పోర్టులో నాడు జగన్.. నేడు బాబు నిర్బందం!

2019 ఎన్నికలకు ముందు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో విశాఖ ఎయిర్‌పోర్టులో

చిరు `లూసిఫ‌ర్‌` రీమేక్‌ను ఆయ‌నే డైరెక్ట్ చేయ‌బోతున్నాడా?

మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.

ప్ర‌భాస్ 20 విడుద‌లెప్పుడో తెలుసా?

బాహుబ‌లి త‌ర్వాత యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ నేష‌న‌ల్ రేంజ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఆ త‌ర్వాత వ‌చ్చిన సాహో బాలీవుడ్‌, టాలీవుడ్‌లో మంచి క‌లెక్ష‌న్స్‌ను సాధించింది.