కేర‌ళ‌కు చిరు, మ‌హేశ్ చేయూత‌...

  • IndiaGlitz, [Sunday,August 19 2018]

వ‌ర‌ద‌ల కార‌ణంగా కేర‌ళ రాష్ట్రంలో అపార అస్థి న‌ష్ట‌మే కాకుండా.. ప్రాణ న‌ష్టం కూడా జ‌రుగుతుంది. ప్ర‌జ‌లు క‌నీస అవ‌స‌రాలు అందక అల్లాడుతున్నారు. మ‌ల‌యాళీల కోసం దేశ‌మంతా స్పందిస్తుంది. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులంతా త‌మ వంతుగా స్పందిస్తున్నారు.

ఇందులో చిరు కుటుంబంలో చిరంజీవి 25 ల‌క్ష‌లు, రామ్‌చ‌ర‌ణ్ 25 లక్ష‌లు రూపాయ‌లు, చిరంజీవి త‌ల్లి అంజ‌నా దేవి ల‌క్ష రూపాయ‌ల మొత్తాన్ని ఆన్‌లైన్ ద్వారా సీఎం స‌హాయనిధికి పంపారు. అంతే కాకుండా ఉపాస‌న ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌ల విలువ చేసే మెడిసిన్‌, ప‌రిశుభ్ర‌త వ‌స్తువుల‌ను పంపారు. మ‌హేశ్‌బాబు త‌న వంతు పాతిక ల‌క్ష‌ల రూపాయ‌ల విరాళాన్ని ప్ర‌క‌టించారు.

More News

ద‌స‌రా సెల‌వుల‌కు అదుగో..

ర‌విబాబు న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తున్న సినిమా అదుగో. ఈ సినిమా అన్ని భార‌తీయ భాష‌ల్లో విడుద‌ల అవుతుండ‌టం విశేషం.

వి.వి.వినాయక్ విడుదల చేసిన 'బిచ్చగాడా మజాకా' థియేట్రికల్ ట్రైలర్

ఎస్.ఏ.రెహమాన్ సమర్పణలో "ఆల్ వెరైటీ మూవీ మేకర్స్" పతాకంపై ప్రముఖ దర్శకులు కె.ఎస్.నాగేశ్వరావు దర్శకత్వంలో బి.చంద్రశేఖర్ (పెదబాబు) నిర్మించిన వినూత్న కథాచిత్రం 'బిచ్చగాడా మజాకా'.

'ఎఫ్ 2' కోసం బ్యాంకాక్‌

విక్ట‌రీ వెంక‌టేశ్‌, మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోలుగా రూపొందుతోన్న మ‌ల్టీస్టార‌ర్ 'ఎఫ్‌2'. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్ టైన‌ర్‌గా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో

పైర‌సీ దోషుల‌పై నిర్మాత స్పంద‌న‌....

ఈ బుధ‌వారం విడుద‌లై బాక్సాఫీస్ సంద‌డి చేస్తున్న సినిమా 'గీత గోవిందం'. మూడు రోజుల్లో 34 కోట్ల రూపాయల గ్రాస్‌.. 20 కోట్ల షేర్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్‌తో దూసుకెళుతుంది.

ప‌వ‌న్ ట్వీట్‌కు అమితాబ్ రీ ట్వీట్‌... వైర‌ల్‌...

సినీ క‌థానాయ‌కుడి నుండి.. రాజకీయాల వైప అడుగులేసిన జ‌న‌సేన అధినేత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయాల్లో బిజీగా ఉన్నారు.