'చిరునవ్వుతో' 15 ఏళ్లు

  • IndiaGlitz, [Tuesday,November 10 2015]

2000కి గానూ 'ఉత్త‌మ చిత్రం'గా నంది పుర‌స్కారాన్ని సొంతం చేసుకున్న సినిమా 'చిరున‌వ్వుతో'. వేణు, షాహిన్ జంటగా న‌టించిన ఈ సినిమాలో ప్ర‌కాష్ రాజ్‌, ప్రేమ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. జి.రామ్ ప్ర‌సాద్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ రాసిన మాట‌లు ప్రాణ‌వాయువులా నిలిచాయి. ఆల్ మోస్ట్ అన్ని డైలాగులు అండ‌ర్‌లైన్ చేసుకుని మ‌రీ డైరీలో రాసుకోద‌గ్గ విధంగా ఉంటాయి. ఇందులోని డైలాగ్‌ల‌తో పాటు స్వ‌ర‌బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ అందించిన పాట‌లు కూడా ఆద‌ర‌ణ పొందాయి. ముఖ్యంగా 'సంతోషం స‌గం బ‌లం హాయిగా న‌వ్వ‌మ్మా..' పాట సినిమా థీమ్‌కి త‌గ్గ‌ట్టుగా ఉంటుంది. న‌వంబ‌ర్ 10, 2000న విడుద‌లైన 'చిరున‌వ్వుతో'.. నేటితో 15 ఏళ్ల‌ను పూర్తిచేసుకుంటోంది.

More News

'దేవుళ్లు' కి 15 ఏళ్లు

ఆడియోలోని అన్ని పాటలు ఆదరణ పొందడం అరుదుగా జరుగుతుంది.ఒక్కో తరహా భక్తిగీతంతో పాటు..రెండు సందర్భానుసారంగా పాటలతో ఉన్న 'దేవుళ్లు' ఆడియో కూడా ఇలాంటి అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది.

ప్రసాద్ ఐమాక్స్ లో అఖిల్ , వి.వి.వినాయక్ ల 'అఖిల్'

మహానటుడు అక్కినేని మనవడు,కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని ని హీరోగా పరిచయం చేస్తూ సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై నిఖితారెడ్డి సమర్పణలో యూత్స్టార్ నితిన్ నిర్మిస్తున్న భారీ చిత్రం'అఖిల్'.

ఎక్సె ప్రెస్ రాజా ఫ‌స్ట్ లుక్ రిలీజ్

శ‌ర్వానంద్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం ఎక్సె ప్రెస్ రాజా. ఈ చిత్రాన్ని వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్ డైరెక్ట‌ర్ మేర్ల‌పాక గాంథీ తెర‌కెక్కిస్తున్నారు.

'రైట్ రైట్' అంటున్న సుమంత్ అశ్విన్

లవర్స్,కేరింత,కొలంబస్..ఇలా వరుస విజయాలతో దూసుకెళుతున్న సుమంత్ అశ్విన్ ప్రస్తుతం''రైట్ రైట్''అంటున్నారు.

బ్లాక్ బస్టర్ హీరోతో గౌతమ్ మీనన్

కొత్తదనానికి పెట్టింది పేరు దర్శకుడు గౌతమ్ మీనన్.డిఫరెంట్ ఫిల్మ్స్ కు కేరాఫ్ అడ్రస్ అయిన ఈ దర్శకుడు ప్రస్తుతం నాగ చైతన్య తో ''సాహసం శ్వాసగా సాగిపో''సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.