స‌ల్మాన్‌తో ఢీ...

  • IndiaGlitz, [Monday,April 16 2018]

లెజెండ్ నుండి క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మారిన జ‌గ‌ప‌తిబాబు భిన్న‌మైన పాత్ర‌ల‌తో మెప్పిస్తూ వ‌స్తున్నారు. రీసెంట్ సెన్సేష‌న‌ల్ రంగ‌స్థ‌లంలో కూడా ప్రెసిడెంట్ ఫ‌ణీంద్ర భూప‌తి పాత్ర‌లో ఆక‌ట్టుకున్నారు. ఎప్ప‌టి నుండో వెయిట్ చేస్తున్న బాలీవుడ్ ఎంట్రీ క‌ల నేర‌వేరింద‌ని ఇటీవ‌ల..‘రంగస్థలం’ విజయోత్సవ సభలో తాను ఓ బాలీవుడ్ మూవీలో నటించబోతున్నానని జగపతిబాబు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఏ హీరోతో చేయుబోతున్నాననే చెప్ప‌లేదాయ‌న‌. కానీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం  ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ‘దబాంగ్-3’లో నటించనున్నారు.  ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

More News

అలాంటి అవ‌కాశం వ‌స్తే వ‌దులుకోద‌ట‌...

రీసెంట్‌గా విడుద‌లైన `రంగ‌స్థలం` చిత్రంలో రంగ‌మ్మ‌త్త పాత్ర‌లో చ‌క్క‌గా న‌టించి మెప్పించింది అన‌సూయ‌.

రికార్డ్‌స్థాయిలో 'భ‌ర‌త్ అనే నేను'

సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం `భ‌ర‌త్ అనే నేను`.

తదుపరి చిత్రాల‌పైనే అనుపమ ఆశలు

‘అఆ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన క‌థానాయిక‌ కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్.

'బాషా' లాంటి కథతో ఎన్టీఆర్ సినిమా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.

శ‌ర్వానంద్‌తో మ‌రోసారి సాయిప‌ల్ల‌వి?

యువ కథానాయకుడు శర్వానంద్, టాలెంటెడ్ బ్యూటీ సాయిపల్లవి జంటగా