డీజేపై మినిష్టర్ కు కంప్లైంట్.....

  • IndiaGlitz, [Wednesday,June 14 2017]

స్లైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు నిర్మించిన చిత్రం 'డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌'. జూన్ 23న సినిమా విడుద‌ల కానుంది. పూజాహెగ్డే హీరోయిన్‌. ఈ సినిమాలో అస్మైక రాగ‌..అనే పాటను సోషల్ మీడియాలో విడుద‌ల చేసిన‌ప్పుడు వివాదాలు వ‌చ్చాయి.

పాట‌ల‌లోని న‌మ‌కం, చ‌మ‌కం అనే ప‌దాలను తొల‌గించాల‌ని బ్ర‌హ్మ‌ణ సంఘాలు డిమాండ్ చేశాయి. ముందు ద‌ర్శ‌కుడు హ‌రీష్ ఆ ప‌దాల‌ను తొల‌గిస్తాన‌ని చెప్పిన త‌ర్వాత తొల‌గించ‌కుండానే పాట‌ల‌ను విడుద‌ల చేసేశారు. దాంతో బ్ర‌హ్మ‌ణ సంఘాలు స‌ద‌రు పాట‌లోని ప‌దాల‌ను తొల‌గించాల‌ని తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ త‌ల‌సాని శ్రీనివాస‌యాద‌వ్‌కు కంప్లైంట్ ఇచ్చారు. మ‌రి మంత్రి ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో చూద్దాం.

More News

ఎన్టీఆర్ స్పెషల్ సాంగ్...

ఇప్పుడు స్టార్ హీరోల కమర్షియల్ ఫార్ములాలో స్పెషల్ సాంగ్ అనేది కామన్ ఎలిమెంట్ అయ్యింది.

జులై1న 'ప్రేమలీల..పెళ్ళి గోల' విడుదల

ఇటీవల తమిళ్ లో విడుదలై బ్లాక్ బస్టర్ అయిన 'వెల్లై కారన్ ' చిత్రాన్ని 'ప్రేమలీల-పెళ్ళి గోల'

ఎన్టీఆర్ హోస్ట్ గా తెలుగు టీవీ చరిత్ర లో నే అతి పెద్ద షో 'బిగ్ బాస్' ను ప్రారంభించనున్న స్టార్ మా

"సరికొత్త ఉత్తేజం" అనే నినాదం తో తెలుగు ప్రేక్షకులకు ఎల్లప్పుడూ కొత్తదనాన్ని అందించాలని భావించే ఛానల్ స్టార్ మా. ఈ సంకల్పం తో నే తెలుగు టీవీ చరిత్ర లో నే అతి పెద్ద షో, "బిగ్ బాస్", ను ప్రేక్షకుల కోసం సిద్ధం చేస్తోంది స్టార్ మా.

ఈద్ సందర్భంగా 'విశ్వరూపం2' టీజర్

లోకనాయకుడు కమల్ హాసన్ దర్శక నిర్మాణంలో తెరకెక్కుతోన్న చిత్రం 'విశ్వరూపం2'

మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టిన దర్శకుడి కారు...

మెట్రో పిల్లర్స్ ను ఈ మధ్య తరుచుగా కార్లు,ఇంకా ఇతర వాహనాలు ఢీ కొంటున్నాయి.