మ‌హేష్ ఎ.ఎం.బి సినిమాస్‌ పై కంప్లైంట్స్‌

  • IndiaGlitz, [Monday,December 17 2018]

ఇండియాలో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ థియేట‌ర్స్ ఒక‌టిగా నిలిచిన ఎ.ఎం.బి.సినిమాస్ ఇప్పుడు హైద‌రాబాద్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఏషియ‌న్ సినిమాస్‌తో మ‌హేష్ క‌లిసి స్టార్ట్ చేసిన ఈ థియేట‌ర్ బిజినెస్‌కు ఇప్పుడిప్పుడే క్రేజ్ పెరుగుతుంది.

ఇలాంటి త‌రుణంలో దీని పై కంప్లైంట్స్ కూడా విన‌ప‌డుతున్నాయి. అవేంటంటే.. పార్కింగ్ స‌మ‌స్య‌. స్టాఫ్‌కు స‌రైన ట్రైనింగ్ లేక‌పోవ‌డంతో అక్క‌డ‌కు వ‌చ్చిన వారికి పార్కింగ్ స‌మ‌స్య క్రియేట్ అవుతుంద‌ని అంద‌రూ కామెంట్స్ చేస్తున్నారు.

చాలా వ‌ర‌కు షాపింగ్ మాల్స్ ఇలాంటి స‌మ‌స్య‌ను ఫేస్ చేసి నిరాద‌ర‌ణ‌కు గురైన‌వే. ఇప్పుడు మ‌హేశ్ అండ్ టీం కేర్ తీసుకుంటే బావుంటుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారంద‌రూ.

More News

మీ టూ గురించి అదితి ఏమందంటే...

దేశ‌వ్యాప్తంగా స్రీల లైంగిక వేధింపుల‌పై మీ టూ ఉద్య‌మం జోరుగా సాగుతుంది. ప్ర‌తి హీరో, హీరోయిన్ ఏదో ఒక సంద‌ర్భంలో త‌మ అభిప్రాయాన్ని మీ టూ పై తెలియ‌జేస్తూనే ఉన్నారు.

విజ‌య్‌దేవ‌ర‌కొండ‌కు త‌ప్పిన ప్ర‌మాదం

'గీత గోవిందం' త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టిస్తోన్న చిత్రం 'డియ‌ర్ కామ్రేడ్‌'. ప్ర‌స్తుతం కాకినాడ‌లో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది.

అగ‌ష్టు 15న 'సాహో' విడుద‌ల‌

'బాహుబలి' 1,2 తరువాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠని మరింత పెంచుతూ మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం 'సాహో ఇండిపెండెన్స్ డే అగ‌ష్టు 15న

సందీప్ కిష‌న్, హ‌న్సిక తెనాలి రామ‌కృష్ణ బిఏ బిఎల్ సినిమా ఓపెనింగ్..

కుర్ర హీరో సందీప్ కిష‌న్  తెనాలి రామ‌కృష్ణ బిఏబిఎల్ అనే ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్ టైన‌ర్ చేస్తున్నారు. డిసెంబ‌ర్ 17 సోమ‌వారం ఈ సినిమా ఓపెనింగ్ జ‌రిగింది.

'గూఢ‌చారి 2' సిద్ధ‌మ‌వుతున్నాడు

అడివిశేష్ హీరోగా రూపొందిన చిత్రం 'గూఢ‌చారి'. రా ఎజెన్సీ త్రినేత్ర ఎజెంట్ గోపి మ‌రోసారి వెండితెర‌పై సంద‌డి చేయ‌బోతున్నాడు. `గూఢ‌చారి 2` స్క్రిప్ట్ సిద్ధ‌మ‌వుతోంది.