పవన్ వదినగానా.. కండిషన్ అప్లయ్

  • IndiaGlitz, [Monday,January 01 2018]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన ఖుషి చిత్రం ఎంత‌టి ఘ‌న‌విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆ సినిమాతోనే తెలుగులో తొలి విజ‌యాన్ని సొంతం చేసుకుంది సీనియ‌ర్ హీరోయిన్ భూమిక‌. ఆ త‌రువాత మ‌రికొన్ని హిట్ చిత్రాల్లో క‌నిపించి.. టాప్ హీరోయిన్ అని అనిపించుకుంది. ఈ మ‌ధ్య కొంత‌కాలం సినిమాల‌కు దూర‌మైన‌ భూమిక‌.. తాజాగా ఎం.సి.ఎ చిత్రంలో నేచుర‌ల్ స్టార్ నానికి వ‌దిన‌గా సంద‌డి చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా సూప‌ర్ హిట్ అవ‌డ‌మే కాకుండా.. భూమిక‌కి న‌టిగా మంచి పేరు తీసుకువ‌చ్చింది.

ఈ నేప‌థ్యంలో.. ప‌వ‌న్‌కి జోడీగా న‌టించిన మీరు.. అత‌నికి వ‌దిన‌గా న‌టించే అవ‌కాశం వ‌స్తే ఓకే చెబుతారా అంటూ మీడియా ప్ర‌శ్నించింది. ఇందుకు భూమిక ఏం చెప్పిందో తెలుసా? ఎం.సి.ఎ కంటే వంద‌రెట్లు శ‌క్తిమంతంగా ఉంటేనే ఆ పాత్ర చేస్తాను.. లేదంటే లేదు. అయితే ఇది ఇప్ప‌ట్లో సాధ్య‌మ‌య్యే విష‌య‌మైతే కాదు అని చెప్పింది. ప‌నిలో ప‌నిగా ప‌వ‌న్ చాలా సున్నిత‌మైన వ్య‌క్తిత్వం ఉన్న మ‌నిషి అంటూ కితాబునిచ్చింది భూమిక‌.

More News

అల్లు అర్జున్ 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా' ఫస్ట్ ఇంపాక్ట్ కి ప్రశంశ‌ల జ‌ల్లు

స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్, అనుఇమ్మాన్యూయేల్ జంట‌గా వ‌క్కంతం వంశి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతూ  తెరకెక్కుతున్న చిత్రం 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా'.  కె. నాగబాబు  సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు.

సూర్య, సాయిపల్లవి, సెల్వ రాఘవన్ కాంబినేషన్ చిత్రం ప్రారంభం

'గజిని','సింగం'చిత్రాల హీరో సూర్య,'ఫిదా','ఎంసిఎ'చిత్రాల హీరోయిన్ సాయిపల్లవి జంటగా

'నా లవ్ స్టొరీ' టీజర్ ను లాంచ్ చేసిన దర్శకుడు మారుతి

మహీధర్,సోనాక్షి సింగ్ లను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ అశ్వినీ క్రియేషన్స్ బ్యానర్ పై

కీర్తి సురేష్‌.. పేరు ఉండ‌ద‌ట‌

అన‌తికాలంలోనే తెలుగులో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది కేర‌ళ‌కుట్టి కీర్తి సురేష్‌. నేను శైల‌జ‌, నేను లోక‌ల్ చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ ఏడాది అజ్ఞాత‌వాసి, మ‌హాన‌టి చిత్రాల‌తో సంద‌డి చేయ‌నుంది.

శ్రీధర్ సీపాన 'బృందావనమది అందరిది' ప్రధాన తారాగణం వీరే

జస్ట్ ఎంటరర్ టైన్ మెంట్ క్రియేషన్స్ పతాకం పై  ప్రముఖ తేజ డైమండ్స్ సికింద్రాబాద్ అధినేత శ్రీనివాస్ వంగల మరియు  ప్రభాకర్ రెడ్డి కూతురు (యన్. అర్. ఐ ) నిర్మాతలుగా సక్సెస్ ఫుల్ రచయిత శ్రీధర్ సీపాన దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం 'బృందావనమది అందరిది'.