స్మృతి పై విమర్శలకు దిగిన కాంగ్రెస్

స్మృతి ఇరానీ.... కేంద్ర మంత్రి... కానీ తానేం చదివిందో తనకే తెలియడం లేదు. ఓసారి బీ.ఏ. అంటుంది... మరోసారి బీ. కామ్ అంటుంది... ఇంకోసారి అసలు నేను డిగ్రీ పూర్తి చేయలేదు అంటుంది... ఒక్కోసారి లేదు నేను యేల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందానని ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్తుంది. ఆమె అసలు ఏ పట్టా పొందిందో... ఏం చదివిందో దేవుడు ఎరుగు కానీ... ఆమె ప్రతి ఎన్నికల్లో ఒక్కో డిగ్రీ చెప్తుండడంతో ప్రతిపక్షాల విమర్శలకు మాత్రం చిక్కింది.

2004 లో డిగ్రీ యూనివ్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందానని నామినేషన్ లో పేర్కొన్న స్మృతి... 2014 ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేసి బీ.కామ్ కోసం ఢిల్లీ యూనివర్సిటీ దూరవిద్య లో ప్రవేశం పొందినట్లు నామినేషన్ పత్రాల్లో పేర్కొంది. ఇక ఇప్పుడు మళ్లీ అమేథీ నుంచి బరిలోకి దిగుతున్నాడు స్మృతి ఇరానీ... నేను గ్రాడ్యుయేట్ చేయలేదు అని చెప్తోంది.

ఇది ఇలా ఉంటే... 2014లో ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన కేంద్ర మంత్రి ... నేను ప్రతిష్టాత్మక యేల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ కంప్లీట్ చేసినట్లు చెప్పింది. దీంతో స్మృతి పై విమర్శలకు దిగిన కాంగ్రెస్... తాజాగా దాఖలు చేసిన నామినేషన్ లో ఎందుకు డిగ్రీ పూర్తి చేసినట్లు పేర్కొనలేదు అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలకు ఒక్క డిగ్రీ మారుతుందా అని ఎద్దేవా చేస్తున్నారు.

More News

‘ఎన్.జి.కె’ ఫస్ట్ సింగిల్‌తో సందడి చేస్తున్న సింగం సూర్య

'గజిని', 'సింగం' చిత్రాలతో ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న హీరో సింగం సూర్య, '7జి బృందావన కాలని', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' చిత్రాల దర్శకుడు శ్రీ రాఘవ

ఇస్మార్ శంక‌ర్ సాంగ్‌లో న‌భా న‌టేష్ స‌రికొత్త లుక్‌

ఎనర్జిటిల్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. 'డబుల్ దిమాక్' ట్యాగ్ లైన్. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్

మాసివ్ పెర్ఫార్మెన్స్ 'కాంచ‌న‌-3' లో చూస్తారు - బి. మధు

ముని, కాంచ‌న‌, కాంచ‌న‌-2 తో హార్ర‌ర్ కామెడీ చిత్రాల్లో సౌత్ ఇండియాలోనే భారీ  స‌క్స‌ెస్ తో పాటు ఒక ట్రెండ్ సృష్టించిన రాఘ‌వ లారెన్స్ హీరోగా,

జనసేనాని గెలుపు పై రాష్ట్రమంతా ఉత్కంఠ

జనసెనాని పవన్ కళ్యాణ్ వైపు గెలుపు పవనాలు వీస్తాయా? లేదా?... విశాఖ జిల్లా గాజువాక నియోజక వర్గం నుంచి పవన్ గెలుస్తారా? లేదా?... వైసీపీ అభ్యర్థి తిప్పలు నాగిరెడ్డికి ఉన్న సానుభూతి

ఒక్కటంటే ఒక్క ఓటు కూడా నమోదు కాలేదు ఇక్కడ

ఒడిశాలో మావోయిస్టులు మరో సారి తమ ప్రాభల్యాన్ని చాటుకున్నారు.