తెలుగులో వివాదస్పద చిత్రం

  • IndiaGlitz, [Thursday,January 10 2019]

మాజీ ప్రధాని మన్‌మోహన్ సింగ్ జీవిత కథను 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్' అనే పేరుతో సినిమాగా తెరకెక్కించారు. ఈ నెల 18న సినిమా విడుదల కానుంది.

సినిమాను విడుదల నిషేధించాలనే వాదన బలంగా వినపడుతుంది. కాగా ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో కూడా విడుదల చేయుబోతున్నారట. అందుకు సంబంధించిన తెలుగు ట్రైల‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు.

మన్‌మోహన్ సింగ్‌కు మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు రాసిన ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో మన్‌మోహన్ పాత్రధారిగా ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ నటించారు. విజయ్ రత్నాకర్ గుట్టె ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

More News

విజయ్ దేవరకొండతో క్యాథరిన్

చాలా గ్యాప్ తర్వాత హీరోయిన్ క్యాథరిన్ థ్రెసా తెలుగులో నటించనుంది. ఇంతకు ఏ హీరోతో అనుకుంటున్నారా!.

కేర‌ళ‌లో రానా

తెలుగు, తమిళ ప్రేక్షకులకే కాకుండా.. హిందీ చిత్ర ప్రేక్షకులకు కూడా రానా దగ్గుబాటి సుపరిచితుడైన హీరోయే.

విశాల్‌ పై కోర్టుకెక్కిన శింబు

తమిళ హీరో శింబు గతంలో అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో 'ఎఎఎ' అనే సినిమాలో నటించారు. ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు.

ఒక్కసారి అధికారంలోకి వస్తే 30 ఏళ్లు ‘జగన్ అనే నేనే’!

ఒక్కసారి అధికారంలోకి వస్తే 30 ఏళ్ళు పాలించాలన్నది తనుకున్న సంకల్పమని వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

ఈ ఒక్క పనిచేస్తే.. చంద్రబాబుకు ఎవ్వరూ ఓటెయ్యరు!

వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవరత్నాలను రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ చేర్చి.. వాటి మేలును ప్రతి ఒక్కరికీ చెప్పండని కార్యకర్తలకు,