close
Choose your channels

తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ చర్చలకు బ్రేకేసిన కరోనా

Sunday, June 28, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏపీ, తెలంగాణ మధ్య అంతరాష్ట్ర బస్సు సర్వీసులు నడిపే విషయమై గతంలో చర్చలు నడిచాయి. ఏపీ నుంచి ఎన్ని బస్సులు తెలంగాణకు వస్తే అన్నే బస్సులను తాము కూడా తెలంగాణ నుంచి ఏపీకి పంపుతామని తెలంగాణకు చెందిన అధికారులు స్పష్టం చేశారు. తాజాగా తుది దశ చర్చలు జరగాల్సి ఉంది. అయితే ఈ చర్చలకు కరోనా బ్రేక్ వేసింది. హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో ఆపరేషన్ వ్యవహారాలను పర్యవేక్షించే ఉద్యోగులకు కరోనా సోకడంతో చర్చలు రద్దు అయ్యాయి. త్వరలోనే చర్చలు జరిపి అవి సఫలమైతే ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు తిప్పుతామని అధికారులు చెబుతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.