తెలంగాణలో 11 వేలు దాటిన కరోనా కేసులు

  • IndiaGlitz, [Friday,June 26 2020]

తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా కేసులు 11 వేలు దాటాయి. 3616 కేసులను పరిశీలించగా.. కొత్తగా 920 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 11వేల 364కు చేరుకున్నాయి.

తాజాగా 5 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ మరణాల సంఖ్య 230కి చేరుకున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 737 కేసులు నమోదవగా.. రంగారెడ్డి-86, మేడ్చల్-60 , కరీంనగర్-23 కేసులు నమోదయ్యాయి. నిన్న 327 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటికి 4688 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 6446 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడైంది.

More News

అందుకే కరోనా పరీక్షలు నిలిపివేశాం: ఆరోగ్యశాఖ డైరెక్టర్

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో 50 వేల కరోనా పరీక్షలు నిర్వహించాలని భావించామని..

అజిత్ భారీ కరోనా సాయం..

కరోనా విపత్తును ఎదుర్కొంటున్న ఏ ఒక్కరినీ కూడా వదలకుండా హీరో అజిత్ కుమార్ సాయమందించడంపై సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తమవుతోంది.

హైదరాబాద్‌లో కరోనా టెస్టుల నిలిపివేత.. కారణం ఏంటంటే..

తెలంగాణలో కేసులు ఎంత దారుణంగా పెరుగుతున్నాయో.. టెస్టులు అంత తక్కువ స్థాయిలో జరుగుతున్నాయనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

ఫేమస్ థియేటర్ దగ్గర.. లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా: రెజీనా

సౌత్ ఇండియన్ సినిమాల ద్వారా మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న రెజీనా.. మళ్లీ చాలా గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సరసన కొరటాల దర్శకత్వంలో నటిస్తోంది.

చ‌ర‌ణ్‌తో మాట‌ల మాంత్రికుడు..?

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ఈ ఏడాది అల వైకుంఠ‌పుర‌ములో సినిమాతో భారీ హిట్‌ను సాధించిన సంగ‌తి తెలిసిందే.