'క్రైమ్‌ 23' ఈ నెల 31 విడుదల

  • IndiaGlitz, [Saturday,August 25 2018]

‘ట్రైర్‌ చాలా బావుంది. అరుణ్‌ విజయ్‌ మంచి యాక్టర్‌. నేను హీరోగా నటించిన తొలి చిత్రం 'ఈశ్వర్' లో అరుణ్‌ సిస్టర్‌ అయిన శ్రీదేవి విజయ్ కుమార్ హీరోయిన్‌గా నటించింది. ప్రజంట్‌ నేను నటిస్తోన్న ‘సాహో’లో అరుణ్‌ విజయ్‌ అద్భుతమైన పాత్రలో నటిస్తున్నాడు. తను హీరోగా నటించిన తమిళ చిత్రం ‘క్రైమ్‌ 23’ పేరుతో తొగులో విడుదవుతోంది. తనకు మంచి సక్సెస్‌ రావాని ప్రభాస్‌ ట్రైర్‌ రిలీజ్‌ చేసిన అనంతరం సినిమాను ఉద్దేశించి మాట్లాడారు.

ఇప్పటి కే ఈ చిత్రం ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 31న గ్రాండ్‌గా విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత ప్రసాద్‌ ధర్మిరెడ్డి మాట్లాడుతూ...‘‘ బ్రూస్‌ లీ’, ‘ఎంతవాడుగాని’ చిత్రాలలో విలన్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్న అరుణ్‌ విజయ్‌ తమిళంలో హీరోగా నటించిన చిత్రం ‘కుట్రమ్‌ 23’. ఈ చిత్రాన్ని శ్రీ విజయ నరసింహా ఫిలింస్‌ పతాకంపై ‘క్రైమ్‌ 23’ పేరుతో రంధి శంకరరావు, సూరాపాటి గాంధి, ఇందర్‌కుమార్‌తో కలిసి తెలుగు లోకి అనువదిస్తునాం. దర్శకుడు అరివళగన్‌ రియల్‌ ఇన్సిడెంట్స్‌కు సోషల్‌ మెసేజ్‌తో పాటు కమర్షియల్‌ అంశాలు జోడించి సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా తెరకెక్కించారు. కాంటెపంపరరీ అంశాలతో అందర్నీ ఆలోచింపజేసే సినిమా ఇది.

ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రం. తమిళంలో భారీ వసూళ్లు రాబట్టుకొని క్రిటిక్స్‌ నుంచి ప్రశంసలు అందుకుంది. అరుణ్‌ విజయ్‌ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ప్రభాస్‌ గారి చేతుల మీదుగా విడుదలైన ట్రైలర్ కు మంచి క్రేజ్‌ వచ్చింది. ఈ నెల 31న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం’’ అన్నారు. అరుణ్‌ విజయ్‌, మహిమ నంబియార్‌, అభినయ జంటగా నటించిన ఈ చిత్రంలో సీనియర్‌ నటుడు విజయ్‌కుమార్‌, అరవింద్‌ ఆకాష్‌, వంశీకృష్ణ కీలకపాత్రల్లో నటించారు.

ఈ చిత్రానికి సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్‌, సినిమాటోగ్రఫీ: కె.యమ్‌ భాస్కరన్‌, నిర్మాతలు : ప్రసాద్‌ ధర్మిరెడ్డి, రంధి శంకరరావు, సూరాపాటి గాంధి, ఇందర్‌కుమార్‌, దర్శకత్వం: అరివళగన్‌.

More News

అక్కినేని సీనియ‌ర్ ఫ్యాన్ పి.ర‌వీందర్ రెడ్డి ఇక లేరు..!

అక్కినేని సీనియ‌ర్ ఫ్యాన్ పి.ర‌వీంద‌ర్ రెడ్డి ఈరోజు మ‌ర‌ణించారు. ఆయ‌న వ‌య‌సు 58 సంవ‌త్స‌రాలు. ఆయ‌న‌కు భార్య‌, ఇద్ద‌రు కుమార్తెలు.

నర్తన శాల నచ్చకపోతే చూడొద్దు . నచ్చితే పది మందికి చెప్పండి - హీరో నాగశౌర్య

ఛ‌లో లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం త‌రువాత నాగ‌శౌర్య‌, ఐరా క్రియోష‌న్స్ కాంబినేష‌న్ లో ప్రొడ‌క్ష‌న్ నెం-2 గా తెర‌కెక్కుతున్న చిత్రం @న‌ర్త‌న‌శాల.

భోజ్‌పురి మూవీని డైరెక్ట్ చేయ‌నున్న కోన వెంక‌ట్

రైట‌ర్‌.. నిర్మాత కోన వెంక‌ట్ ద‌ర్శ‌కుడిగా మారుతున్నారు. ఏక కాలంలో రెండు ప్రాజెక్టుల‌ను కోన వెంక‌ట్ అనౌన్స్ చేశారు.

అనుష్క 'సైలెంట్‌'

బాహుబ‌లి, భాగ‌మ‌తి చిత్రాల‌తో వ‌రుస విజ‌యాలు అందుకున్న అనుష్క శెట్టి .. త‌దుప‌రి చాలా గ్యాప్ తీసుకుంది. తాజాగా ఈమె ప్ర‌ధాన పాత్ర‌లో 'సైలెంట్' అనే చిత్రం రూపొంద‌నుంది.

బాలీవుడ్‌లోకి మ‌రో సౌత్ మూవీ...

బాలీవుడ్ చిత్రాల‌కు ధీటుగా ఇటు మేకింగ్‌లో.. కాన్సెప్ట్ ప‌రంగా సౌత్ సినిమాలు వ‌స్తున్నాయి. దీంతో బాలీవుడ్ మేక‌ర్స్ ద‌క్షిణాది సినిమాల‌పై ఆస‌క్తిని చూపుతున్నారు.