అభిమానికి డార్లింగ్ కానుక...

  • IndiaGlitz, [Saturday,September 09 2017]

అంద‌రినీ అభిమానంతో డార్లింగ్ అని పిలుచుకునే హీరో యంగ్‌రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ నేష‌నల్ స్టార్ అయ్యాడు. ఇప్పుడు అంద‌రి దృష్టి ప్ర‌భాస్ సాహో మీద‌నే ఉంది. ప్ర‌భాస్‌కు బాహుబ‌లి త‌ర్వాత అభిమానుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగింది. ఇందులోసినీ సెల‌బ్రిటీలు వారి బంధువులు, సంతానం అంద‌రూ ఉన్నారు.

ఇప్పుడు అస‌లు విష‌యం ఏంటంటే త‌మిళ ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ ప్ర‌భు గురించి తెలిసే ఉంటుంది. తెలుగులో స‌రోజ‌, బిరియాని వంటి సినిమాలు విడుద‌ల‌య్యాయి. ఈయ‌న త‌న‌యుడు విరాట్ ప్ర‌భాస్‌కు బాహుబ‌లి త‌ర్వాత వీరాభిమానిగా మారాడు. రీసెంట్‌గా విరాట్ పుట్టిన‌రోజు జ‌రిగింది. విరాట్ అభిమానాన్ని తెలుసుకున్న ప్ర‌భాస్ తన ప్రియ‌మైన అభిమాకి బాహుబ‌లిలో త‌ను ఉప‌యోగించిన ఖ‌డ్గాన్ని బ‌హుమానంగా పంపాడు. దీనిపై విత్ ల‌వ్ ప్ర‌భాస్ అని కూడా రాశాడు. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ ప్ర‌భు ఇన్‌స్టా గ్రామ్ ద్వారా తెలియేశారు మ‌రి.

More News

వచ్చే వారం లిస్ట్ పెద్దదే

ఈ మధ్య కాలంలో ప్రతి వారం కనీసం రెండు సినిమాలైనా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

వి వై కంబైన్స్ బ్యానర్ లోగో విడుదల

శ్రీ సత్యన్నారాయణ బొక్క సమర్పణ సంస్థ లో వస్తున్న వి.వై బ్యానర్ మరియు లోగో ను దాసరి నారాయణ రావు గారి అబ్బాయి, నటుడు అరుణ్ కుమార్ చే విడుదల చేయించారు నిర్మాణ అధ్యక్షులు.

రామ్ కి మరోసారి కలిసొస్తుందా?

కందిరీగ తరువాత సరైన విజయం లేని యువ కథానాయకుడు రామ్ కి ఊరటనిచ్చిన చిత్రం నేను శైలజ.

తమన్నా మళ్లీ బిజీ

శ్రీ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తమన్నాకు,హ్యాపీడేస్ తో హీరోయిన్ గా బ్రేక్ వచ్చింది.

సెప్టెంబర్ 15న శింబు, నయనతార 'సరసుడు' రిలీజ్

యంగ్ ఛార్మింగ్ హీరో శింబు,అందాల తారలు నయనతార,ఆండ్రియా,ఆదాశర్మ క్రేజీ కాంబినేషన్ లో 'ప్రేమసాగరం'టి.రాజేందర్ సమర్పణలో