విచారణలో దీపిక కన్నీళ్లు.. ఎమోషనల్ డ్రామా కట్టిబెట్టమన్న ఎన్సీబీ!

  • IndiaGlitz, [Monday,September 28 2020]

డ్రగ్స్ కేసులో ఎన్సీబీ స్టార్ హీరోయిన్లను విచారిస్తున్న విషయం తెలిసిందే. ఎన్సీబీ విచారణను తొలుత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ఆ తరువాత దీపికా పదుకొణె, సారా అలీఖాన్, శ్రద్ధా దాస్‌లను ఎన్సీబీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. అయితే దీపిక తన విచారణలో భాగంగా పలుమార్లు కన్నీటి పర్యంతమయ్యారని జాతీయ మీడియా పేర్కొంది. కాగా.. ప్రతి దానికి దీపిక కన్నీరు పెడుతుండటంతో విసిగిపోయిన అధికారులు.. తీవ్ర అసహనానికి గురయ్యారని జాతీయ మీడియా తెలిపింది.

ఎమోషనల్ డ్రామాను కట్టిపెట్టి విచారణకు సహకరించాల్సిందిగా ఎన్సీబీ అధికారులు దీపికకు సూచించినట్టు సమచారం. సుశాంత్ టాలెంట్ మేనేజర్ జయసాహా సెల్‌ఫోన్‌లో బహిర్గతమైనది తన చాటింగేనని దీపిక అంగీకరించినట్టు సమాచారం. అయితే తాను డ్రగ్స్ మాత్రం తీసుకోలేదని దీపిక వెల్లడించినట్టు తెలుస్తోంది. దీపికను ఐదు గంటల పాటు ఎన్సీబీ అధికారులు విచారించారు.

More News

హేమంత్‌ది పరువు హత్యేనని తేల్చిన పోలీసులు

హేమంత్ మర్డర్ కేసును అన్ని రకాలుగా విచారించిన మీదట అతనిది పరువు హత్యేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

నాగ‌చైత‌న్య రిలీజ్ చేసిన 'ఒరేయ్‌ బుజ్జిగా..' ట్రైల‌ర్

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో

బండ్లగణేశ్‌కు పవన్‌ గ్రీన్‌ సిగ్నల్‌

పవర్‌స్టార్‌ వపన్‌కల్యాణ్‌, నిర్మాత బండ్లగణేశ్‌ కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ మూవీ రూపొందనుంది. ఈ విషయాన్ని నిర్మాత బండ్లగణేశ్‌ అధికారికంగా ప్రకటించారు.

బాలు సంగీత వర్సిటీ పెట్టాలంటూ జగన్‌కు చంద్రబాబు లేఖ

లెజెండ్రీ సింగర్‌ ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన గొప్పతనాన్ని గుర్తించి భావితరాలకు స్ఫూర్తి కలిగించేలా తగు కార్యక్రమాలను

దుష్ప్రచారం వద్దు... ప్రెస్‌మీట్‌ పెడతా!

లెజెండ్రీ సింగర్‌, గాన గంధర్వుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం కరోనా వైరస్‌ కారణంగా చెన్నైలోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో కన్నుమూసిన సంగతి తెలిసిందే.