'మ‌జిలీ' రీమేక్‌లో ధ‌నుష్‌

  • IndiaGlitz, [Thursday,April 18 2019]

అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత పెళ్లి చేసుకున్న త‌ర్వాత క‌లిసి జంట‌గా న‌టించిన చిత్రం ' మ‌జిలీ'. ఏప్రిల్ 5న విడుద‌లైన ఈ చిత్రం 50 కోట్ల రూపాయ‌ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించి ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు 'మ‌జిలీ' సినిమాను రీమేక్ చేయాల‌ని ఇత‌ర భాషల‌కు చెందిన హీరోలు, ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.

ముఖ్యంగా త‌మిళ సినీ పరిశ్ర‌మ‌కు చెందిన ఓ అగ్ర నిర్మాత ఈ సినిమా రీమేక్ హ‌క్కుల‌ను ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమాను త‌మిళంలో ధ‌నుష్‌తో రీమేక్ చేయాల‌ని స‌ద‌రు నిర్మాత భావిస్తున్నాడని టాక్‌. నిజానికి త‌మిళంలో ధ‌నుష్ బాడీ లాంగ్వేజ్‌, పెర్ఫామెన్స్‌కు ఈ సినిమా ప‌క్కాగా యాప్ట్ అవుతుందని అంటున్నారు. త్వ‌ర‌లోనే 'మ‌జిలీ' త‌మిళ రీమేక్‌పై ఏదో ఒక స‌మాచారం వెలువ‌డ‌నుంది.

 

 

More News

మీకోసం ఓ సీన్ మాత్ర‌మే

దేవ‌దాస్ త‌ర్వాత కింగ్ నాగార్జున సినిమా చేయ‌డానికి స‌మ‌యం తీసుకున్నాడు. మ‌ధ్య‌లో హిందీలో బ్ర‌హ్మాస్త్ర‌లో గెస్ట్ అప్పియ‌రెన్స్ చేశాడు.

జెట్ ఎయిర్‌వేస్‌కు మరో ఎదురుదెబ్బ

అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రైవేట్ రంగ విమాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ బుధవారం అర్ధరాత్రి నుంచి పూర్తిగా సేవలు నిలిపివేస్తున్నట్లు కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

ఆరంభంలో స్టాక్ మార్కెట్స్ హుషారు.. సాయంత్రానికి ఆవిరి!

రెండ్రోజుల ముందు వరకు రేసు గుర్రాల్లా దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు.. గురువారం నాడు ఒడిదుడుకుల మధ్య ముగిశాయి.

కన్న తల్లి ఎదుటే ఘోరం.. బ్రిడ్జ్‌పై దూకేసిన కొడుకు

కారులో కుమారుడితో కలిసి తల్లి ప్రయాణం చేస్తోంది. ఏం జరిగిందో ఏమోగానీ ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి...

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. గురువారం సాయంత్రం విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు.