'మ‌హ‌ర్షి' రిలీజ్ డేట్‌ ఫై దిల్‌రాజు క్లారిటీ

  • IndiaGlitz, [Tuesday,January 22 2019]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'మ‌హ‌ర్షి'. మ‌హేష్ న‌టిస్తోన్న 25వ సినిమా ఇది. అశ్వినీద‌త్‌, దిల్‌రాజు, పివిపి క‌లిసి నిర్మిస్తోన్న ఈ సినిమాను ముందుగా ఏప్రిల్ 5న విడుద‌ల చేయాల‌నుకున్నారు.

కానీ సినిమా విడుద‌ల వాయిదా ప‌డిందంటూ కొన్ని రోజులుగా సోష‌ల్ మీడియాలో వార్త‌లు విన‌ప‌డుతూ వ‌స్తున్నాయి. అయితే విడుద‌ల తేదీపై రీసెంట్‌గా దిల్‌రాజు ఓ క్లారిటీ ఇచ్చార‌ట‌.

'మ‌హ‌ర్షి' సినిమాను ఏప్రిల్ 25న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అల్ల‌రి నరేష్ ఇందులో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తుంది. దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు.

More News

వైఎస్‌‌ జగన్‌‌ను కలిసిన కడప జిల్లా ఏకైక టీడీపీ ఎమ్మెల్యే

కడప జిల్లాకు చెందిన ఏకైక టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున్ రెడ్డి.. వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌‌తో భేటీ అయ్యారు.

తెలుగు, త‌మిళ్ లో ఒకేసారి విజయం అందుకోవటం ఆనందంగా ఉంది - రచయిత ఆదినారాయ‌ణ‌

ఈ సంక్రాంతికి తెలుగులో ఎఫ్ 2, త‌మిళ్ లో విశ్వాసం చిత్రాల‌తో ఒకేసారి సూప‌ర్ హిట్స్ సాధించ‌డం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు రచయిత 'ఆదినారాయణ.

'రాధా' ను టీడీపీలో చేర్చుకోవద్దంటున్న మంత్రి, యువనేత!

వంగవీటి రాధాకృష్ణ వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం ఆయన టీడీపీ కండువా కప్పుకుంటారని వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే.

ఫిబ్రవరి 22న 'మిఠాయి' 

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి 'సాయి' భ్రమల్లో బతుకుతుంటాడు. పగటి కలలు ఎక్కువ కంటున్నాడని కంపెనీ అతణ్ణి ఉద్యోగం నుంచి తొలగిస్తుంది. పెళ్లి చేసుకోవాలనుకుంటే... ఓ సమస్య ఎదురవుతుంది.

త్వరలో వైసీపీ నుంచి ఆ ముగ్గురు ఔట్!?

ఇప్పటికే వరుస షాక్‌‌లతో సతమతమవుతున్న వైసీపీకి త్వరలోనే మరో కోలుకోలేని షాక్ తగలనుందా..?