మారుతి మార్కు 'బ్రాండ్‌బాబు'

  • IndiaGlitz, [Sunday,July 08 2018]

రైట‌ర్‌, డైరెక్ట‌ర్ మారుతి క‌థ‌తో బ్రాండ్ బాబు సినిమా తెర‌కెక్క‌నుంది. ఈ చిత్రం ద్వారా క‌న్న‌డ న‌టుడు సుమంత్ శైలేంద్ర హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ప్ర‌భాక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను నేడు విడుద‌ల చేశారు.

ఈషా రెబ్బా హీరోయిన్‌గా న‌టిస్తుంది. ముర‌ళీశ‌ర్మ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. జెబి సంగీతం అందిస్తున్నాడు. శ్రైలేంద్ర ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై శైలేంద్ర‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మారుతి మార్కు ఎంట‌ర్‌టైన‌ర్‌గా సినిమా తెర‌కెక్కుతోంది.

More News

రాజ‌మౌళి సినిమా అప్‌డేట్‌

బాహుబ‌లి త‌ర్వాత ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి క్రేజ్ ప్ర‌పంచాన్ని తాకింది. ఇప్పుడు ఆయ‌న ఎలాంటి సినిమా తీయ‌బోతున్నాడోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

చ‌రిత్రే నిర్ణ‌యిస్తుంది.. ప‌ట్టుద‌ల‌.. మూర్ఖ‌త్వ‌మా?

దివంగ‌త ముఖ్య‌మంత్రి జీవిత చరిత్ర‌లో పాద‌యాత్ర ఘ‌టాన్ని ఆధారంగా చేసుకుని యాత్ర అనే సినిమాను తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

సెన్సార్ కార్యక్రమాల్లో 'దేశంలో దొంగలు పడ్డారు'

ఖ‌యూమ్, త‌నిష్క్ రాజ‌న్, షానీ, పృథ్వీ రాజ్, స‌మీర్, లోహిత్ ప్ర‌ధాన పాత్ర‌లలో రూపొందుతున్న చిత్రం "దేశంలో దొంగ‌లు ప‌డ్డారు".

మనం సైతంకు సూపర్ స్టార్ కృష్ణ దంపతుల విరాళం...

పేదలే ఆప్తులుగా వసుధైక కుటుంబంగా సాగుతున్న సేవా సంస్థ మనం సైతంలో నేనూ ఉన్నానంటూ ముందుకొచ్చారు సూపర్ స్టార్ కృష్ణ.

'తేజ్‌' ఐ లవ్‌ యు చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా వుంది - దర్శకుడు ఎ. కరుణాకరన్‌ 

'తొలిప్రేమ', 'డార్లింగ్‌', 'ఉల్లాసంగా ఉత్సాహంగా' వంటి సూపర్‌డూపర్‌ హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించి లవ్‌స్టోరీస్‌ స్పెషలిస్ట్‌గా తనకంటూ ఓ సెపరేట్‌ ఇమేజ్‌ని సంపాదించుకున్న దర్శకుడు ఎ. కరుణాకరన్‌.