కాజ‌ల్ వివాదం పై ద‌ర్శ‌కుడి స్పంద‌న‌

  • IndiaGlitz, [Monday,December 31 2018]

బాలీవుడ్ చిత్రం క్వీన్ రీమేక్‌ను ద‌క్షిణాదిన నాలుగు భాష‌ల్లోనూ తెర‌కెక్కిస్తున్నారు. అందులో త‌మిళ వెర్ష‌న్‌లో కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించింది. పారిస్ పారిస్ అనే పేరుతో త‌మిళ వెర్ష‌న్‌ను ర‌మేష్ అర‌వింద్ తెర‌కెక్కించారు.

ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. కాగా ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌లో కాజ‌ల్ న‌టించిన స‌న్నివేశం వివాదానికి దారి తీసింది. దీనిపై ద‌ర్శ‌కుడు ర‌మేష్ అర‌వింద్ స్పందిస్తూ.. ట్రైల‌ర్‌లోని చిన్న బిట్ వ‌ల్ల త‌ప్పుగా వివాదం చేల‌రేగింది.

అయితే ద‌య‌చేసి అందులో త‌ప్పులు వెత‌కొద్దు. హిందీ వెర్ష‌న్‌లో కూడా ఆ సీన్ ఉంది. సినిమాలో ఆ సీన్ త‌ప్పుగా అనిపించ‌దు. ఆ సీన్‌కు ఉన్న ప్రాధాన్య‌త‌ను బ‌ట్టే ఆ సీన్‌ను తెర‌కెక్కించాం.. అన్నారు.

More News

విశాల్‌కి నిశ్చితార్థం

త‌మిళ‌, తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన న‌టుడు విశాల్ న‌డిగ‌ర్ సంఘం బిల్డింగ్ త‌ర్వాతే త‌న పెళ్లి అని తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే.

విశాఖ ఉత్స‌వంలో 'ఎఫ్‌2' ఆడియో విడుద‌ల‌

విక్టరీ వెంకటేశ్‌, మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ హీరోలుగా తమన్నా, మెహరీన్‌ హీరోయిన్స్‌గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మాణంలో

మృణాల్ సేన్ క‌న్నుమూత‌

స‌మాంత‌ర సినిమాకు ప్రాధాన్య‌త ఇచ్చిన భార‌త ద‌ర్శ‌క దిగ్గ‌జం మృణాల్ సేన్ వ‌యోభారంతో కూడిన అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో కోల్‌క‌త్తాలోని త‌న నివాసంలో క‌న్నుమూశారు.

ద‌ర్శ‌కుడి పై హీరోల గుర్రు...

ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్‌పై హీరో ర‌వితేజ‌, సాయిధ‌ర‌మ్ తేజ్‌లు గుర్రుగా ఉన్నార‌ట‌. అందుకు కార‌ణం హ‌రీశ్ శంక‌ర్ చేసిన ప‌నేన‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

'నేటితరం' ప్రేమకథాచిత్రం '4 లెట‌ర్స్‌'

ఓం శ్రీ చ‌క్ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రూపొందుతోన్న చిత్రం `4 లెట‌ర్స్‌`. 'కుర్రాళ్ళకి అర్ధమవుతుందిలే' అన్నది ఉప శీర్షిక