పాత‌బ‌స్తి లో షూటింగ్ పూర్తిచేసుకున్న‌ 'డిస్కోరాజా'

  • IndiaGlitz, [Saturday,June 15 2019]

మాస్ మహారాజా రవితేజ, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తున్న చిత్రం డిస్కోరాజా. ఇటీవ‌లే ఈ సినిమా షూటింగ్ రామెజిఫిల్మ్‌సిటి లో మాస్‌మ‌హ‌రాజ్ ర‌వితేజ‌, వెన్నెల కిషోర్ ల మ‌ద్య కీల‌క స‌న్నివేశాలు చిత్రీకరించారు.త‌రువాత హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో షూటింగ్ జ‌రుపుకుంది. రీసెంట్ గా పాత‌బ‌స్తి లో చాలా కీల‌క స‌న్నివేశాలు హీరో ర‌వితేజ గారు మ‌రియు ఇత‌ర న‌టీన‌టుల మ‌ద్య కీలక స‌న్నివేశాలు చిత్రీక‌రించారు.

ఈ లో ఆర్ ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్, నన్ను దోచుకుందువటే ఫేమ్ నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మ‌రో హీరోయిన్ ఎంపిక ఇంకా జ‌ర‌గాల్సి వుంది. టేస్ట్ వున్న నిర్మాత‌ రామ్ తళ్ళూరి ఈ చిత్రాన్ని భారీగా నిర్మించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. త్వ‌ర‌లో హైద‌రాబాద్ లో భారీ సెట్ లో మేజ‌ర్ షెడ్యూల్ ని ప్రారంభిస్తారు.

More News

జూన్ 23న 'ఉండిపోరాదే' ఆడియో విడుద‌ల‌

గోల్డ్ టైమ్ ఇన్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై త‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య హీరో హీరోయిన్లుగా న‌వీన్ నాయ‌ని ద‌ర్శ‌క‌త్వంలో డా.లింగేశ్వ‌ర్ నిర్మిస్తోన్న చిత్రం `ఉండిపోరాదే`.

శివాజీరాజా తనయుడు విజయరాజా హీరోగా ‘జెమ్’ చిత్రం ప్రారంభం

శివాజీరాజా తనయుడు హీరో గా మహాలక్ష్మీ మూవీ మేకర్స్ ‘జెమ్’ మూవీని ప్రారంభించారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి సినీ రంగ ప్రముఖులు హాజరై టీం కి శుభాకాంక్షలు తెలిపారు.

వైసీపీకి టచ్‌లో ఉండే టీడీపీ ఎమ్మెల్యేలు వీళ్లేనా!?

ఏపీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌‌రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. టీడీపీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో వైసీపీ 151 అసెంబ్లీ, 22 ఎంపీ

చంద్రబాబును తనిఖీలు చేస్తే తప్పేంటి..!?

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును విజయవాడలోని గన్నవరం ఎయిర్‌పోర్టులో భద్రతా సిబ్బంది తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే.

విజయ్ ఆంటోనీ చేతుల మీదుగా 'మళ్ళీ మళ్ళీ చూశా'సాంగ్ విడుదల..!!

అనురాగ్ కొణిదెన, శ్వేత అవస్తి, కైరవి తక్కర్ హీరో హీరోయిన్లు గా హేమంత్ కార్తీక్ దర్శకత్వంలో క్రిషి క్రియేషన్స్ పతాకంపై కె. కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం "మళ్ళీ మళ్ళీ చూశా"..