అలాంటి పుకార్లు నమ్మద్దంటున్నస్వాతి

  • IndiaGlitz, [Wednesday,November 04 2015]

అష్టాచ‌మ్మా, గోల్కండ హైస్కూల్, కార్తికేయ‌..ఇలా విభిన్న‌క‌థా చిత్రాల్లో న‌టించి త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్న హీరోయిన్ క‌ల‌ర్స్ స్వాతి. తాజాగా గీతాంజ‌లి ఫేం రాజ్ కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన త్రిపుర మూవీ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది.

ఈ చిత్రాన్ని ఈనెల 6న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే...క‌ల‌ర్స్ స్వాతి లేటు వ‌య‌సులో స్కిన్ షో చేయ‌డానికి రెడీ అవుతోంది. అందుక‌నే త్రిపుర సినిమాలో గ్లామ‌ర్ డోస్ పెంచింది అని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇదే విష‌యం గురించి..క‌ల‌ర్స్ స్వాతిని అడిగితే...ఇలాంటి పుకార్లు ఎలా పుట్టిస్టారో తెలియ‌దు. గ్లామ‌ర్ అనేది పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా ఉంటుంది కానీ...కావాల‌ని చేయ‌రు అంటూ ఫైర్ అవుతుంది స్వాతి.

More News

సెంటిమెంట్ నమ్ముకున్న సరైనోడు..

అల్లు అర్జున్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సరైనోడు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

ఆ విషయం నాకు ఇప్పటికీ అర్ధం కాదు - స్వాతి

అల్లరి చూపులు, ఆకట్టుకొనే అందం, అలరించే మాటలు.. అన్నిటినీ మించి అందరితోనూ కలివిడిగా కలిసిపోయే హుందాతనం ఆమె సొంతం. బుల్లితెరపై ఆమె చేసిన హంగామా చూసి తెలుగు పరిశ్రమ మాత్రమే కాదు.. యావత్ దక్షిణ భారత సినిమా ప్రపంచం ఆశ్చర్యపోయింది, ఆమెను అక్కున చేర్చుకొంది. ఆ నటి పేరు స్వాతి. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కథానాయికగా గుర్తింపు తెచ్చుకొన్న

అనుష్క ప్లేస్ లో అంజలి

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం సరైనోడు.ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నారు.గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.

త్రిష , నయనతార కలిసి నటిస్తున్నారా?

తమిళ చిత్రసీమను తమ గ్లామర్ తో ఆకట్టుకున్న ముద్దుగుమ్మలు నయనతార,త్రిషలు ఒకప్పుడు శత్రువుల్లా కీచులాడుకున్నారు.

నవంబర్ 6న రానున్న 'ఆదిత్య' (క్రియేటివ్ జీనియస్)

శ్రీ లక్ష్మీ ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో సంతోష్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య క్రియేటివ్ జీనియస్ బాలల చిత్రాన్ని భీమగాని సుధాకర్ గౌడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.